Mancherial Maoist letter: తీరు మార్చుకోండి.. ఆఫీసర్లకు మావోయిస్టుల వార్నింగ్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchryala Maoist letter: మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. అధికార అండతో వసూళ్లకు పాల్పడుతున్న బొగ్గు గని కార్మిక సంఘాలను హెచ్చరిస్తూ లేఖలు విడుదల కావడం సంచళనంగా మారింది. ఒక వైపు మావోయిస్టులే లేవని పోలీసులు చెబుతుంటే.. ఉన్నట్టుండి సింగరేణి ప్రాంతంలో లేఖలు విడుదల కావడం ఇప్పుడు చర్చనీయాంసకంగా మారింది.
Read also: T20 World Cup: వర్షం తరువాత బంగ్లాదేశ్ భయపడింది.. లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి రీజియన్ పరిధిలో మావోయిస్టు అనుబంధ సింగరేణి కార్మిక సమైక్య పేరుతో లేఖ విడుదల కావడం కలకలం రేపుతుంది. కోల్డ్ వెల్ట్ ఏరియాలో తీవ్ర కలకలం రేపుతుంది. గతంలో ఎమ్మెల్యేలు వారి అనుచరులపై వార్నింగ్ లేఖలు విడుదలైన కొద్దిరోజులు ఉన్నట్టుండి తగ్గిపోయాయి. తాజాగా మరో లేఖ విడుదలైంది.
అందులో గోలేటి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలోని టి.పి.జి.కె.ఎస్ నేతలు వసూళ్ల పర్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఓట్లు వేసి గుర్తింపు ఇస్తే.. జీయం స్థాయి అధికారులతో కుమ్మక్కై ఏరియా నాయకులతో పాటు పిట్ సెక్రెటరీ వరకు వివిధ రూపాలలో కార్మికుల వద్ద క్యాష్ వసూళ్లు చేస్తున్నారని లేఖలో మావోయిస్టులు ఆరోపించారు. బెల్లంపల్లి రీజియన్ లోని కొంతమంది టి.పి.జి.కె.ఎస్, ఎటీయూసీ నాయకులు పద్దతి మార్చుకోవాలని మావోయిస్టులు హెచ్చరించారు. లేదంటే శిక్షతప్పదని వార్నింగ్ ఇచ్చారు. అయితే దీనిపై పోలీసులు నోరు మొదపడం లేదు. ఇప్పటివరకు మవోలు లేవు, కార్యకలాపాలు లేవు అంటూ చెప్పుకుంటూ వచ్చిన పోలీసులు. ఈలేఖలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పలేకపోతున్నారు. కేవలం అధికారపార్టీ, దాని అనుబంద సంఘం నేతలపై తీవ్ర ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.
Husband Attack on Wife: భార్యపై కత్తితో దాడి.. రాయచోటిలో భర్త దారుణం
తాజావార్తలు
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!