Manikrao Thakre: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. ఆ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manikrao Thakre Comments On KTR Meeting With Central Ministers: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని.. లోపాయికారి ఒప్పందంతో ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు థాక్రే వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్లో యూత్ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన అనంతరం థాక్రే మాట్లాడుతూ.. ఆ రెండు పార్టీల మధ్యనున్న లోపాయికారి ఒప్పందం నేపథ్యంలోనే మంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ఆరోపించారు. ఒకవేళ ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం లేకపోతే.. లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. కేసీఒర్ మహారాష్ట్రలో ఒక్క సీటు గెలిచినా.. తాను రాజకీయాలు వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు. ఇక్కడేమో బీజేపీతో వైరం ఉందని అంటున్న కేటీఆర్.. ఢిల్లీలో మాత్రం కేంద్రమంత్రులతో, అమిత్ షాతో కలుస్తున్నారని పేర్కొన్నారు.
Anil Kumar Eravathri: ఆ అర్హత లేదంటూ.. మంత్రి ప్రశాంత్ రెడ్డిపై మాజీ విప్ ఈరవత్రి ఫైర్
Also Read
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
అంతకుముందు శుక్రవారం నాడు కూడా.. బీజేపీ అగ్రనేతల్ని బీఆర్ఎస్ నేతలు కలుస్తున్నారని, ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత వ్యవహారం నడుస్తోందని మాణిక్రావు వ్యాఖ్యానించారు. కూటమి ఏర్పాటు కోసం ఆ రెండు పార్టీలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం తెలంగాణ సమస్యలపైనే తాము బీజేపీ నేతల్ని కలుస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారని.. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకే.. బీఆర్ఎస్ నేతలు వారిని ఆ పార్టీ నేతలో కలుస్తున్నారని చెప్పారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్పై విశ్వాసం పెరుగుతోందని, ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని నమ్మకం వెలిబుచ్చారు.
IND vs WI: ఐపీఎల్లో ఆడలేదని.. ఆ ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేయలేదు- వసీం జాఫర్
తాజావార్తలు
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!