Chicken Piece: పార్టీలో ప్రాణం తీసిన చిక్కెన్ ముక్క.. గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి
Chicken Piece: మనిషి జీవితం దేవుడి చేతిలో కీలుబొమ్మ లాంటిదని పెద్దలు అంటారు. ఎందుకంటే మనిషిని ఎప్పుడు ఎలా ఆడుకోవాలో దేవుడే చూసుకుంటాడు. ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు ప్రాణం తీయాలి అనేది కూడా ఆ దేవుడి చేతిలోనే ఉందని అంటున్నారు. కానీ ఈ రోజుల్లో, ప్రజలు అలాంటి పదాలను కొట్టిపడేస్తుంటారు. మరణం ఏ రూపంలో వస్తుందో ఊహించలేము. కానీ వెలుగులోకి వస్తున్న కొన్ని సంఘటనలు చూసిన తర్వాత మనుషుల జీవితాలు దేవుడి చేతిలో కీలుబొమ్మలా ఉంటాయని అందరూ నమ్మాల్సిందే. ఎందుకంటే అప్పటిదాకా అంతా సజావుగానే సాగిపోతుందని అనుకుంటుండగా.. అనుకోని సంఘటనలు చివరికి ప్రాణాలు తీస్తాయి. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. చికెన్ ముక్క ఇరుక్కుని ఓవ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో చోటుచేసుకుంది.
Read also: Ariyana Glory : పింక్ డ్రెస్లో పరువాల విందు.. స్టన్నింగ్ స్టిల్స్ తో రచ్చ..
Also Read
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర కుమార్ వర్మ, ధర్మేందర్ తివారీ కొంతకాలంగా ఎలికట్ట గ్రామంలో ఇల్లు అద్దుకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. అయితే వారిద్దరూ నిన్న రాత్రి దావత్ చేసుకు చిల్ అవుదామని ఫిక్స్ అయ్యారు. దావత్ అంటే మామూలుగా ఉంటుందా.. నాన్ వెజ్ తప్పని సరి మరి. అందుకు ఇద్దరు ఏర్పాట్లు చేసుకున్నారు. చికెన్ తెచ్చకుని, అందులో పూరి కూడా తినడానికి వండుకున్నారు. అందులోకి మద్యం కూడా తీసుకొచ్చారు. వంటలన్నీ పూర్తయ్యాక.. చాలా హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఊహించని విషాదం తలుతట్టింది. మద్యం సేవించి భోజనం చేస్తుండగా జితేంద్రకుమార్ ఒక్కసారిగా కిందకు పడిపోయాడు. ఏం జరిగిందో ధర్మేందర్ కు అర్థం కాలేదు. ముందు తను ఎక్కువ తాగింటాడు అందుకే జితేందర్ కిందికి పడిపోయి ఉంటాడని అనుకున్నాడు. కాసేపు అతన్ని గమనించిన ధర్మేందర్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. జితేంతర్ శ్వాస తీసుకోవడం లేదని గమనించిన ధర్మేందర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ధర్మేందర్ తివారీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pawan Kalyan: జనసేనలోకి ముద్రగడ..? ఇంటికి వెళ్లి ఆహ్వానించనున్న పవన్ కల్యాణ్..!
తాజావార్తలు
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో