BRS Party: బీఆర్ఎస్ లో ఎలా చేరాలి..? ఓ అభిమాని ట్విట్ కు కవిత రిప్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Party: మహారాష్ట్రకు చెందిన సాగర్ అనే అభిమాని బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలని ఎమ్మెల్సీ కవితను ట్విట్టర్లో ప్రశ్నించారు. దీనిపై కవిత స్పందిస్తూ దేశవ్యాప్తంగా జరిగే బీఆర్ ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని సీఎం కేసీఆర్ కు మద్దతు తెలపాలని సూచించారు. తెలంగాణ తరహాలో దేశంలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ఏర్పడాలంటే దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ విధానాలకు దేశవ్యాప్తంగా ప్రజలు ఆకర్షితులవుతున్నారనడానికి ఇదే నిదర్శనమని సాగర్ అన్నారు. ఇటీవల నాందేడ్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ మహారాష్ట్ర ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపిందని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలన్నదే అన్ని రాష్ట్రాల ప్రజల ఆకాంక్ష అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సాగర్ అనే అభిమాని చేసిన ట్విట్ కు ఎమ్మెల్సీ కవిత ట్యాగ్ చేస్తూ రిప్లై ఇవ్వడంతో.. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ మారింది.
Sagar Ji, you can support our leader and Hon’ble CM KCR Garu and @BRSparty by joining us in our public meetings and programs across the country.
Also Read
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
DM your contact details. We are happy to welcome you 😊 #AbkiBaarKisaanSarkar https://t.co/TnBdaB8r6D
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 20, 2023
అయితే… కవిత ఈ నెల 25న ముంబై వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023 పేరిట జరిగే సదస్సులో ఎమ్మెల్సీ పాల్గొంటారు. 2024 ఎన్నికలు-ప్రతిపక్ష వ్యూహం అనే అంశంపై జరిగే చర్చలో కవిత పాల్గొని తన అభిప్రాయాలను తెలియజేయనున్నారు. బీఆర్ఎస్ జాతీయ ఎజెండా, దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలు, దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళిత బంధు, రైతుబీమా వంటి పథకాల ప్రాధాన్యతను ఈ వేదిక ద్వారా కవిత వివరించనున్నారు. ఈ సదస్సులో కవితతో పాటు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆప్ ఎంపీ రాఘవ చద్దా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుస్మితాదేవ్ పాల్గొనున్నారని సమాచారం.
తాజావార్తలు
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
-
Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!