BRS Party: బీఆర్ఎస్ లో ఎలా చేరాలి..? ఓ అభిమాని ట్విట్ కు కవిత రిప్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Party: మహారాష్ట్రకు చెందిన సాగర్ అనే అభిమాని బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలని ఎమ్మెల్సీ కవితను ట్విట్టర్లో ప్రశ్నించారు. దీనిపై కవిత స్పందిస్తూ దేశవ్యాప్తంగా జరిగే బీఆర్ ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని సీఎం కేసీఆర్ కు మద్దతు తెలపాలని సూచించారు. తెలంగాణ తరహాలో దేశంలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ఏర్పడాలంటే దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ విధానాలకు దేశవ్యాప్తంగా ప్రజలు ఆకర్షితులవుతున్నారనడానికి ఇదే నిదర్శనమని సాగర్ అన్నారు. ఇటీవల నాందేడ్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ మహారాష్ట్ర ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపిందని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలన్నదే అన్ని రాష్ట్రాల ప్రజల ఆకాంక్ష అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సాగర్ అనే అభిమాని చేసిన ట్విట్ కు ఎమ్మెల్సీ కవిత ట్యాగ్ చేస్తూ రిప్లై ఇవ్వడంతో.. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ మారింది.
Sagar Ji, you can support our leader and Hon’ble CM KCR Garu and @BRSparty by joining us in our public meetings and programs across the country.
Also Read
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
DM your contact details. We are happy to welcome you 😊 #AbkiBaarKisaanSarkar https://t.co/TnBdaB8r6D
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 20, 2023
అయితే… కవిత ఈ నెల 25న ముంబై వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023 పేరిట జరిగే సదస్సులో ఎమ్మెల్సీ పాల్గొంటారు. 2024 ఎన్నికలు-ప్రతిపక్ష వ్యూహం అనే అంశంపై జరిగే చర్చలో కవిత పాల్గొని తన అభిప్రాయాలను తెలియజేయనున్నారు. బీఆర్ఎస్ జాతీయ ఎజెండా, దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలు, దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళిత బంధు, రైతుబీమా వంటి పథకాల ప్రాధాన్యతను ఈ వేదిక ద్వారా కవిత వివరించనున్నారు. ఈ సదస్సులో కవితతో పాటు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆప్ ఎంపీ రాఘవ చద్దా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుస్మితాదేవ్ పాల్గొనున్నారని సమాచారం.
తాజావార్తలు
-
TMC CRISIS: మమతా బెనర్జీకి మరో షాక్.. కీలక విధేయుడి రాజీనామా..
-
Dil Raju: న్యాచురల్ స్టార్ నానికి రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. ఇది నిజమేనా?
-
Kudankulam Nuclear Plant: కుడంకుళం అణు కేంద్రంలో డేటా లీక్?.. డార్క్ వెబ్లో బ్లూప్రింట్లు
-
Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!