Madhu Yaskhi Goud : పేదల ఆదాయం తగ్గింది.. మోడీ ప్రభుత్వ ఆదాయం పెరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రాజ్యాంగకర్త డా. బీఆర్ అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. బండి సంజయ్.. దేని కోసం యాత్ర చేస్తున్నారు.. పెట్రో.. డీజిల్ ధరలు పెంచినందుకా.. సంగ్రామ యాత్ర అంటూ విమర్శించారు. పేదల ఆదాయం తగ్గింది.. మోడీ ప్రభుత్వ ఆదాయం పెరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పైశాచిక ఆనందం పొందే వ్యక్తి అధికారంలో ఉన్నారని, కేసీఆర్ యాసంగిలో వరి వేయద్దన్నారు.. ఇప్పుడు కోంటా అన్నాడు.. వడ్లు కొనేది ఉంటే..రెండేళ్లు డ్రామాలు ఆడి రైతులను మోసం చేశారన్నారు. ఈడీ, సీబీఐ దాడుల నుండి బయట పడేందుకు బీజేపీ మీద కొట్లాడినట్టు డ్రామాలు వేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ..టీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు ప్రజలు గమనించాలని, సామాజిక న్యాయం ఏర్పడితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగము మార్చే అంతా సత్తా కేసీఆర్కు లేదని, కుట్ర పూరిత ప్రకటన అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. సమస్య సృష్టించి… పరిష్కారం చేసినట్టు కేసీఆర్ నాటకం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
https://ntvtelugu.com/business-news/assure-shift-packers-and-movers-156081.html
Also Read
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!