Telangana VRA: VRAల నిరసనగళం.. MRO ఆఫీసులకు తాళాలు, నినాదాలు
Telangana VRA: సెప్టెంబర్ 12న శాసన సభలో కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ తో VRA లు ఆందోళన చేపట్టారు. Pay స్కెల్ విధానం లేకుండా ఇస్తున్న జీతం సరిపోవడం లేదని నిరసన వ్యక్తం చేసారు. అయితే.. వీఆర్ఏల సమస్యలపై అసెంబ్లీలోని కమిటీ హాల్లో 15 మంది వీఆర్ఏలతో సెప్టెంబర్ 13న కేటీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. వీఆర్ఏల ప్రతినిధులతో శాసనసభ ప్రాంగణంలో డిమాండ్లపై మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. అర్హులైన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని వీఆర్ఏలు కోరారు. సెప్టెంబర్ 20న మరోసారి చర్చిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో.. వీఆర్ఏలు ఆందోళన విరమించారు.
అయితే ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో.. నేడు రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏల నిరసన చేపట్టారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని వీఆర్ఏలు నిరసన చేపట్టారు. జిల్లాల్లో కార్యాలయం ముందు వారిడ డిమాండ్లను నెరవేర్చాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
- Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Off The Record : సర్ సర్వేకు మజ్లిస్ మార్క్ ట్రీట్మెంట్ మొదలైందా?
Read also: Arya 34: ఆర్య, సిద్ది ఇద్నాని జంటగా సినిమా ప్రారంభం
రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు జిల్లాల వారీగా వీఆర్ఏల నిరసనలు:
సంగారెడ్డి జిల్లా పఠాటాన్చెరు తహశీల్దార్ కార్యాలయం ముందు VRA ల నిరసన చేపట్టారు. కార్యాలయానికి తాళం తీయకుండా VRAలు అడ్డుకొని నిరసన తెలిపారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట అర్బన్ ఎమ్మార్వో కార్యాలయం గేట్లు మూసివేసి వీఆర్ఏలు ధర్నా చేపట్టారు. ఎమ్మార్వో ఆఫీస్ అధికారులను కార్యాలయంలోకి వెళ్లకుండా వీఆర్ఏలు అడ్డుకున్నారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం తాహసిల్దార్ కార్యాలయాన్ని వీఆర్ఏలు దిగ్బంధం చేశారు. తహశీల్దార్ ఆఫీస్ గేటుకు తాళం వేసి వీఆర్ఏలు నిరసన తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించాలనీ 78 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లను పరిష్కరించాలని నిరసన చేపట్టారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏలు ఆందోళన ఉదృతం చేశారు. తహసీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసి వీఆర్ఏలు నిరసన చేపట్టారు. బోధన్, ఆర్మూర్, బాన్స్ వాడా, నిజమాబాద్ లో తహసీల్దార్ గేటు ముందు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని నిరసన చేపట్టారు.
నిజమాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏల ఆందోళన ఉదృతం చేశారు. తహసీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసిన వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేశారు. బోధన్, ఆర్మూర్, బాన్స్ వాడా, నిజమాబాద్ లో తహసీల్దార్ గేటు ముందు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు.
Atchannaidu: డైవర్షన్ పాలిటిక్స్ జగన్ కు అలవాటే
- Tags
- kcr
- ktr
- mro
- Nizamabad
- patancheru
తాజావార్తలు
-
Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
-
JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
-
Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
-
Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!