LIVE: బండి సంజయ్ ప్రెస్ మీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ లొల్లి లేని దగ్గర లొల్లి చేస్తున్నాడు. బస్ ఛార్జ్ లు చెప్పకుండా పెంచారని మండిపడ్డారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కరెంట్ ఛార్జ్ లు పెంచారు… ఛార్జ్ ల పెంపు ను డైవర్ట్ చేయడానికే ఢిల్లీకి మంత్రులను పంపించారన్నారు. ఓట్లు సీట్లు కొంటున్న కేసీఆర్ … ఇతర రాష్ట్రాల నేతలకు డబ్బులిచ్చి కొంటున్న సీఎం …ధాన్యం ఎందుకు కొనడం లేదన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.
మంత్రులని ఢిల్లీకి కొట్లాటకు పంపించావా… సమస్య పరిష్కారం కోసం పంపించావా అని ప్రశ్నించారు. కేసీఆర్ నిజం చెప్పిన తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు. కుట్రలలో, అబద్దాలలో, సెంటిమెంటును రగల్చడంలో నంబర్ వన్ కేసీఆర్. పీయూష్ గోయల్ నూకలు తినమని అన్నాడట… మేమైతే లేచి వచ్చే వాళ్ళం … మీకు రోషం ఏమైంది? పీయూష్ గోయల్ అలా మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన అన్నీ బయట పెట్టే సరికి మంత్రులు మూసుకొని వచ్చారన్నారు.
వెంటనే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు. అబద్ధాలను నిజాలుగా నమ్మించేందుకు డ్రామా ఆడారు. వరి ధాన్యం పండించే ఇతర రాష్ట్రాలలో రాని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది? రాజకీయంగా రాక్షస ఆనందం కోసం రైతులను సీఎం ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు బండి సంజయ్.
Also Read
తాజావార్తలు
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
ట్రెండింగ్
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?