KTR: నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉత్సవాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 10.00 గంటలకు సిరిసిల్ల పాత బస్టాండు వద్ద గల అమర వీరుల స్థూపముకు నివాళులు అర్పించనున్నారు. ఉదయం 10:30 గంటలకు తెలంగాణ భవన్ సిరిసిల్లలో జరుగనున్న జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం 11 గంటలకు జెండా ఆవిష్కరణకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Read More: AP Election Results: ఎగ్జిట్పోల్స్ ఫలితాలు.. మారిన రాజకీయ పార్టీల మూడ్
Also Read
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
- Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
- Bhatti Vikramarka : డ్రగ్స్పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం తెలంగాణ భవన్లో జాతీయ జెండా, బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. తాను అధికారంలో ఉండి ఉంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నెల రోజుల పాటు జరుపుకునేవారన్నారు. తెలంగాణ అవతారం, కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని, ఆయనకు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు త్వరలో వస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ 60 లక్షల మంది పార్టీ కార్యకర్తల తరపున కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
Read More: Toll Fee: వాహనదారులకు షాక్.. అమల్లోకి పెరిగిన టోల్ ఛార్జీలు
రాష్ట్ర సాధన కోసం ఎందరో ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులందరికీ నివాళులు అర్పించారు. 2001లో మలిదశ ఉద్యమంతో సరికొత్త విప్లవం సృష్టించి చరిత్రను తిరగరాసి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన ఘనత కేసీఆర్దేనని గుర్తు చేశారు. జాతి కోసం ప్రాణాలు అర్పించినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దశాబ్ద కాలంలోనే అద్భుతమైన ప్రగతిని సాధించిందని అన్నారు. తెలంగాణ సాధన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఉద్యమంలో సహకరించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, యువకులు, బంధువులు అందరికీ అభినందనలు తెలిపారు. దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ మరింత అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
-
China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
-
Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
-
Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
-
Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!