What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రెస్మీట్.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో కీలక సూచనలు చేసే అవకాశం
* హైదరాబాద్: ఈ రోజు తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల
Also Read
- Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
- Rajasthan Royals Injuries: ప్లేఆఫ్స్ చేరినా రాజస్థాన్కు టెన్షన్.. గాయాలతో సతమవుతున్న స్టార్ ప్లేయర్స్.!
- Coimbatore R*ape Case: సంచలనంగా మారిన కోయంబత్తూరు ఘటన.. విజయ్ సర్కార్పై తీవ్ర విమర్శలు
- Terrorist Arrest: మేడ్చల్లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
* కడప : కౌంటింగ్ సందర్భంగా అప్రమత్తమైన పోలీసులు… ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై నిఘా.. నేటి సాయంత్రం నుంచి కౌంటింగ్ ముగిసే వరకు 126 రౌడీ షీటర్స్ గృహనిర్బంధం.. జిల్లా వ్యాప్తంగా 1038 మంది రౌడీలకు పోలీసులు కౌన్సిలింగ్.. కౌంటింగ్ రోజు ఘర్షణలు జరగకుండా ఉండేందుకు కోసం 652 మందిని నేటి సాయంత్రం నుంచి అదుపులోకి తీసుకొనున్న పోలీసులు…
* కడప: ఈ రోజు రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం.. షాపులు బంద్ చేయాలని కోరిన పోలీసులు.. రేపు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరిక…
* నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం విస్తృతంగా ఏర్పాట్లు.. మూడంచల భద్రత, గుర్తింపు కార్డులు ఉన్నవారినే లోపలకు కనిపిస్తామని స్పష్టం చేసిన పోలీసులు
* చిత్తూరు జిల్లాలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం.. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ..
* కడప : నేటి నుంచి మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్..
* అనంతపురం : కౌంటింగు నేపథ్యంలో ఈనెల 3, 4 తేదీలలో జేఎన్టీయు పరిసరాలలో ట్రాఫిక్ మళ్లింపు.. సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించి పోలీసులతో సహకరించాలని విజ్ఞప్తి
* తిరుమల: ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు
* తిరుమల: 22వ తేదీన పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* నేడు తెలంగాణ లాసెట్ పరీక్ష.. ఏపీలో 4 తెలంగాణలో 64 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
* తిరుమల: 19 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 83,740 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 35,462 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు
తాజావార్తలు
-
Vihari: జూన్లో ప్రారంభం కానున్న తొలి ట్రావెల్ OTT ‘విహారి’
-
NBK 109: బాలయ్య కోసం గోపీచంద్ మలినేని ప్లానింగ్ అదిరిపోయిందిగా..
-
Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
-
Rajasthan Royals Injuries: ప్లేఆఫ్స్ చేరినా రాజస్థాన్కు టెన్షన్.. గాయాలతో సతమవుతున్న స్టార్ ప్లేయర్స్.!
-
Kuldeep Yadav: నేను చెత్త ప్రదర్శన చేశా.. చాలా బాధగా ఉంది.. కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!