What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రెస్మీట్.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో కీలక సూచనలు చేసే అవకాశం
* హైదరాబాద్: ఈ రోజు తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల
Also Read
- Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్గా ఉంటాయి
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
* కడప : కౌంటింగ్ సందర్భంగా అప్రమత్తమైన పోలీసులు… ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై నిఘా.. నేటి సాయంత్రం నుంచి కౌంటింగ్ ముగిసే వరకు 126 రౌడీ షీటర్స్ గృహనిర్బంధం.. జిల్లా వ్యాప్తంగా 1038 మంది రౌడీలకు పోలీసులు కౌన్సిలింగ్.. కౌంటింగ్ రోజు ఘర్షణలు జరగకుండా ఉండేందుకు కోసం 652 మందిని నేటి సాయంత్రం నుంచి అదుపులోకి తీసుకొనున్న పోలీసులు…
* కడప: ఈ రోజు రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం.. షాపులు బంద్ చేయాలని కోరిన పోలీసులు.. రేపు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరిక…
* నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం విస్తృతంగా ఏర్పాట్లు.. మూడంచల భద్రత, గుర్తింపు కార్డులు ఉన్నవారినే లోపలకు కనిపిస్తామని స్పష్టం చేసిన పోలీసులు
* చిత్తూరు జిల్లాలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం.. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ..
* కడప : నేటి నుంచి మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్..
* అనంతపురం : కౌంటింగు నేపథ్యంలో ఈనెల 3, 4 తేదీలలో జేఎన్టీయు పరిసరాలలో ట్రాఫిక్ మళ్లింపు.. సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించి పోలీసులతో సహకరించాలని విజ్ఞప్తి
* తిరుమల: ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు
* తిరుమల: 22వ తేదీన పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* నేడు తెలంగాణ లాసెట్ పరీక్ష.. ఏపీలో 4 తెలంగాణలో 64 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
* తిరుమల: 19 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 83,740 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 35,462 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు
తాజావార్తలు
-
Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
-
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
-
Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్గా ఉంటాయి
-
Android 17 Wrong Password Lock Feature: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిందే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?