KTR: చేనేత కార్మికులకు కేటీఆర్ గుడ్ న్యూస్.. రుణమాఫీపై త్వరలో నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ అందించారు. రుణమాఫీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చేనేత ప్రకటించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి రుణమాఫీ అమలుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. శనివారం భువనగిరి జిల్లా పోచంపల్లిలో జరిగిన చేనేత సమావేశంలో మంత్రి పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కేటీఆర్ మాట్లాడుతూ.. దుబ్బాకలోని ఓ నేత ఇంట్లో కేసీఆర్ ఉన్నారని, చేనేత కార్మికుల స్థితిగతులు ఆయనకు తెలుసన్నారు. కనుముక్కులో మూతపడిన హ్యాండ్లూమ్ పార్కును రూ.12 కోట్లతో తెరుస్తున్నారని అన్నారు.
Read also: Charminar: ఛీ..ఛీ.. చార్మినార్ పై ఏంట్రా ఇలా చెలరేగిపోతున్నారు..!
Also Read
- Pasunuri Narahari Surrender : పసునూరి నరహరి సరెండర్.. మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ.. డీజీపీ 45 లక్షల చెక్
- Sridhar Babu : హైదరాబాద్లో మరో కొత్త GCC కేంద్రం ఏర్పాటు
- Khaja Moizuddin Mur*der: హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.!
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
చేనేత భీమా 57 ఏళ్ల నుంచి 75 ఏళ్లకు పెంచారు. చేనేతకు చేయూత అనే కార్యక్రమంతో నేరుగా చేనేత కార్మికుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. మగ్గాలను ఆధునీకరించేందుకు రూ.40 కోట్ల నిధులు ఇస్తున్నారు. చేనేత హెల్త్ కార్డు ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికుడు మరణిస్తే అంత్యక్రియలకు రూ.5 వేల నుంచి రూ. 25 వేలకు పెంచారు. చేనేత వస్ర్తాలపై 5% జీఎస్టీ విధించి 75 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి చేయని తప్పిదాన్ని నరేంద్ర మోడీ చేశారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోకాపేటలో 2 ఎకరాల స్థలంలో చేనేత భవనాలు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.
Read also: NTR: ‘దేవర’ కోసం రంగంలోకి దిగిన అనిరుధ్…
చేనేత కార్మికులకు పెద్దఎత్తున ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున చేనేత యూనిట్ను ఏర్పాటు చేసిన సాయిభారత్ బృందాన్ని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. హస్తకళల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఒకవైపు ప్రధాని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్నీ అమ్మేస్తూ ఇబ్బందులకు గురిచేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దివాళా తీసిన పోచంపల్లి చేనేత పార్కును కొనుగోలు చేసిందన్నారు. పోచంపల్లి చేనేత పార్కును పునరుద్ధరించి ఇక్కడి నేత కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. తమిళనాడులోని తిరుపూర్ టెక్స్టైల్ క్లస్టర్ మాదిరిగా పోచంపల్లి చేనేత కార్మికులు కూడా పోచంపల్లి చేనేత కార్మికుల అభివృద్ధికి సహకరించాలని సూచించారు.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Pasunuri Narahari Surrender : పసునూరి నరహరి సరెండర్.. మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ.. డీజీపీ 45 లక్షల చెక్
-
Best Phone Under 40000: వన్ ప్లస్ నార్డ్ 6, ఐక్యూ నియో 10 5G, వివో వి60: వీటిలో ఏది బెస్ట్ ఫోన్ ?
-
Thalliki Vandanam Status : తల్లికి వందనం స్టేటస్.. 2 నిమిషాల్లో చెక్ చేయండి ఇలా.!
-
Mamata Banerjee: కదులుతున్న తృణమూల్ పునాదులు.. వరుస షాక్లతో దీదీ విలవిల..
-
Pakistan-China: జిన్పింగ్తో షెహబాజ్ షరీఫ్ భేటీ.. కాశ్మీర్పై కవ్వింపులు.. మండిపడ్డ భారత్
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!