Komatireddy Raj Gopal Reddy : కేసీఆర్, కేటీఆర్ల పదవులు కాంగ్రెస్ పార్టీ భిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రిలో పర్యటించిన క్రమంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పెట్టిన భిక్ష కేసీఆర్ కుటుంబానికి పదవులు. తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్, కేటీఆర్ మంత్రి పదవులు కాంగ్రెస్ పార్టీ భిక్ష అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్లమెంట్ స్థానాలున్న టీఆర్ఎస్ పార్టీనీ జీవిత కాలం పోరాటం చేసిన తెలంగాణ వచ్చేది కాదని కేంద్రం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందని ఆయన అన్నారు.
కేసీఆర్ కంటే ఎక్కువ కుమారుడు కేటీఆర్ విపక్షాలను లుచ్చా కుక్కలు అంటూ అహంకారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆంధ్ర దోపిడీదారుల వారసులు కేసీఆర్ కుటుంబం అని ఆరోపించారు. తెలంగాణ కోసం నాడు ఆత్మగౌరవ పోరాటం చేస్తే నేడు ఎమ్మెల్యే మంత్రులు కల్వకుంట్ల బానిసలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. భునాధిగాని, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి సాగునీటి కాలువలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని ప్రశ్నించిన వారిపై పోలీసులు ఏకపక్షంగా కేసులు బనాయిస్తున్నాని ఆయన మండిపడ్డారు.
Also Read
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
తాజావార్తలు
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!