Kodanda Reddy : ధరణి లక్షల మంది రైతుల భూమి హక్కుల సమస్య
ధరణి కీలకమైన అంశమని, ఇది లక్షల మంది రైతుల భూమి హక్కుల సమస్య అని అన్నారు ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2023 డిసెంబర్ నాటికి ధరణి తీసుకువచ్చి ఆరు సంవత్సరాలు పూర్తి అయ్యిందని, ధరణి అనేక సమస్యలు తెచ్చి పెట్టింది. ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజలకు, రైతులకు ధరణి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చామని, కమిటీ, ప్రభుత్వం పై పెద్ద భాద్యత ఉంది. తొందర పాటు వల్ల ఏదైనా తప్పు జరిగితే ఇబ్బందేనని కోదండ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే అన్ని సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు.
Kodikathi Fight: కోడిపందాల విషయంలో వాగ్వివాదం.. కోడికత్తితో యువకుడిపై దాడి
Also Read
- Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
- TGSRTC Driver Death: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి!
- Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
అంతేకాకుండా.. రైతులకు తెలిసేలా ధరణిలోని తప్పులను సోమవారం సమావేశంలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. యూపీఐ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముందు భూముల ప్రపోజల్ పెట్టిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ధరణి కమిటీ సభ్యులు సునీల్ మాట్లాడుతూ..CCLA కమిషనర్ మా కమిటీకి పూర్తి సమాచారం కమిటీకి అందజేశారని, ఈరోజు కీలక అంశాలపై చర్చించామన్నారు. అసలైన పని ఇప్పటి నుంచే ప్రారంభంకాబోతోందన్నారు సునీల్. సోమవారం పూర్తి స్థాయి కమిటీ సమావేశం సీసీఎల్ఏలో జరుగుతుందని, సమస్యలకు పరిష్కారాలు కనుక్కుంటామన్నారు.
Raja Saab: ప్రభాస్ సినిమా ప్లాట్ లీక్ చేసిన ఐఎండీబీ.. అరెరే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా మరి.
తాజావార్తలు
-
MLC Ananthababu: నేడు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు! ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్పై ఇవాళ రాజమండ్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టులో విచారణ జరగనుంది. సాక్షులను బెదిరించి బెయిల్ షరతులు ఉల్లంఘించారని పోలీసులు రెండు రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అనంతబాబు కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. మరోవైపు అనంతబాబును తక్షణమే అరెస్టు చేయాలంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు, ఎమ్మార్పీఎస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2022 మే నెలలో జరిగిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ కేసులో నవంబర్ 30 లోపు తుది తీర్పు ఇవ్వాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజమండ్రి జిల్లా కోర్టులో సాక్షుల విచారణ ప్రారంభం కానుంది. అయితే సాక్షులను ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన అనుచరుల ద్వారా బెదిరింపులకు పాల్పడి.. డబ్బులు ఆశ చూపారని కాకినాడ సర్పవరం పోలీసులు ఈనెల 21న కేసు నమోదు చేశారు. దీంతో అనంతబాబు మరోసారి అరెస్టు అవుతారా?, ఆయన బెయిల్ రద్దు పిటిషన్పై న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనే ఉత్కంఠ నెలకొంది.
-
PM Modi: హుగ్లీ నదిలో విహరించిన మోడీ.. దృశ్యాలు కెమెరాలో బంధించిన ప్రధాని
-
UP: నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
-
Stock Market: మార్కెట్లో కొనసాగుతోన్న నష్టాల పరంపర.. కారణమిదే!
-
Nithiin : నితిన్ – సితార ఎంటర్టైన్మెంట్స్ – డెబ్యూ డైరెక్టర్స్
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!