Kishan Reddy: కాంగ్రెస్ గ్యారంటీలు అమలు కావాలంటే.. రెవెన్యూ మూడింతలు కావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: కాంగ్రెస్ గ్యారంటీలు అమలు కావాలి అంటే ప్రస్తుతం వస్తున్న రెవెన్యూ కు మూడింతలు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి, గజ్వేల్ ల సభలు చూసాక రెండు చోట్ల కేసీఆర్ ఒడిపోతున్నరని స్పష్టం అయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిల కేసీఆర్ కోసం వచ్చిన రేవంత్ రెడ్డి కూడా పడిపోతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రస్, ఎంఐఎంల ఒప్పందంలో భాగంగానే కామారెడ్డికి రేవంత్ రెడ్డి వచ్చారని అన్నారు. కామారెడ్డి వెంకట రమణ రెడ్డి, గజ్వేల్ లో ఈటెల రాజేందర్ లో భారీ మెజారిటీతో గెలవబోతునారని అన్నారు. బయట ఎంత ప్రచారం జరుగుతున్న యువత, మహిళలు, రైతులు బీజేపీ ఉన్నారని తెలిపారు. 30 వ తేదీన తెలంగాణ ప్రజలు బీజేపీ కి బ్రహ్మ రథం పడుతున్నారని అన్నారు. ఏమీ చేశామో చెప్పకుండా డబ్బు, మద్యం పై కాంగ్రెస్, బీఆర్ఎస్ లు నమ్మకం పెట్టుకున్నాయన్నారు.
Read also: Kartika Purnima: తెలుగు రాష్ట్రాలకు కార్తీక పౌర్ణమి శోభ.. శివనామ స్మరణతో మారుమోగుతున్న ఆలయాలు..
Also Read
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
బీజేపీ, మోడీ చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తామన్నారు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్, కేసీఆర్ మాటలు మైనారిటీల బుజ్జగింపు అర్థం అవుతుందన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలు అమలు కావాలి అంటే ప్రస్తుతం వస్తున్న రెవెన్యూకు మూడింతలు కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సమాజాన్ని తప్పు దోవ పట్టించే విధంగా హామీలు ఇస్తున్నారని తెలిపారు. రాహుల్, కేసీఆర్ లు తలకింద తపస్సు చేసిన, కాళ్ళు పైన పెట్టిన 12 శాతం ముస్లిం రిజర్వేషన్ లు ఇవ్వలేరని తెలిపారు. ఐటీ పార్క్ లలో కూడా మతం ఎక్కడ ఉంటుందన్నారు. ఈ పార్టీలు ఎంతకు దిగజారారో తెలుస్తుందన్నారు. ముస్లింల మీద చిత్తశుద్ది ఉంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ల హాయంలో ఓల్డ్ సిటీ అభివృద్ది చేయలేదన్నారు.
Bhatti Vikramarka: నోటిఫికేషన్ వస్తే.. రైతు బంధు ఇవ్వడం కుదరదని కేసీఆర్ కు తెలుసు
తాజావార్తలు
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
-
Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!