Kishan Reddy: కాంగ్రెస్ గ్యారంటీలు అమలు కావాలంటే.. రెవెన్యూ మూడింతలు కావాలి
Kishan Reddy: కాంగ్రెస్ గ్యారంటీలు అమలు కావాలి అంటే ప్రస్తుతం వస్తున్న రెవెన్యూ కు మూడింతలు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి, గజ్వేల్ ల సభలు చూసాక రెండు చోట్ల కేసీఆర్ ఒడిపోతున్నరని స్పష్టం అయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిల కేసీఆర్ కోసం వచ్చిన రేవంత్ రెడ్డి కూడా పడిపోతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రస్, ఎంఐఎంల ఒప్పందంలో భాగంగానే కామారెడ్డికి రేవంత్ రెడ్డి వచ్చారని అన్నారు. కామారెడ్డి వెంకట రమణ రెడ్డి, గజ్వేల్ లో ఈటెల రాజేందర్ లో భారీ మెజారిటీతో గెలవబోతునారని అన్నారు. బయట ఎంత ప్రచారం జరుగుతున్న యువత, మహిళలు, రైతులు బీజేపీ ఉన్నారని తెలిపారు. 30 వ తేదీన తెలంగాణ ప్రజలు బీజేపీ కి బ్రహ్మ రథం పడుతున్నారని అన్నారు. ఏమీ చేశామో చెప్పకుండా డబ్బు, మద్యం పై కాంగ్రెస్, బీఆర్ఎస్ లు నమ్మకం పెట్టుకున్నాయన్నారు.
Read also: Kartika Purnima: తెలుగు రాష్ట్రాలకు కార్తీక పౌర్ణమి శోభ.. శివనామ స్మరణతో మారుమోగుతున్న ఆలయాలు..
Also Read
బీజేపీ, మోడీ చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తామన్నారు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్, కేసీఆర్ మాటలు మైనారిటీల బుజ్జగింపు అర్థం అవుతుందన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలు అమలు కావాలి అంటే ప్రస్తుతం వస్తున్న రెవెన్యూకు మూడింతలు కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సమాజాన్ని తప్పు దోవ పట్టించే విధంగా హామీలు ఇస్తున్నారని తెలిపారు. రాహుల్, కేసీఆర్ లు తలకింద తపస్సు చేసిన, కాళ్ళు పైన పెట్టిన 12 శాతం ముస్లిం రిజర్వేషన్ లు ఇవ్వలేరని తెలిపారు. ఐటీ పార్క్ లలో కూడా మతం ఎక్కడ ఉంటుందన్నారు. ఈ పార్టీలు ఎంతకు దిగజారారో తెలుస్తుందన్నారు. ముస్లింల మీద చిత్తశుద్ది ఉంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ల హాయంలో ఓల్డ్ సిటీ అభివృద్ది చేయలేదన్నారు.
Bhatti Vikramarka: నోటిఫికేషన్ వస్తే.. రైతు బంధు ఇవ్వడం కుదరదని కేసీఆర్ కు తెలుసు
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!