Kishan Reddy: కాంగ్రెస్ గ్యారంటీలు అమలు కావాలంటే.. రెవెన్యూ మూడింతలు కావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: కాంగ్రెస్ గ్యారంటీలు అమలు కావాలి అంటే ప్రస్తుతం వస్తున్న రెవెన్యూ కు మూడింతలు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి, గజ్వేల్ ల సభలు చూసాక రెండు చోట్ల కేసీఆర్ ఒడిపోతున్నరని స్పష్టం అయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిల కేసీఆర్ కోసం వచ్చిన రేవంత్ రెడ్డి కూడా పడిపోతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రస్, ఎంఐఎంల ఒప్పందంలో భాగంగానే కామారెడ్డికి రేవంత్ రెడ్డి వచ్చారని అన్నారు. కామారెడ్డి వెంకట రమణ రెడ్డి, గజ్వేల్ లో ఈటెల రాజేందర్ లో భారీ మెజారిటీతో గెలవబోతునారని అన్నారు. బయట ఎంత ప్రచారం జరుగుతున్న యువత, మహిళలు, రైతులు బీజేపీ ఉన్నారని తెలిపారు. 30 వ తేదీన తెలంగాణ ప్రజలు బీజేపీ కి బ్రహ్మ రథం పడుతున్నారని అన్నారు. ఏమీ చేశామో చెప్పకుండా డబ్బు, మద్యం పై కాంగ్రెస్, బీఆర్ఎస్ లు నమ్మకం పెట్టుకున్నాయన్నారు.
Read also: Kartika Purnima: తెలుగు రాష్ట్రాలకు కార్తీక పౌర్ణమి శోభ.. శివనామ స్మరణతో మారుమోగుతున్న ఆలయాలు..
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
బీజేపీ, మోడీ చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తామన్నారు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్, కేసీఆర్ మాటలు మైనారిటీల బుజ్జగింపు అర్థం అవుతుందన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలు అమలు కావాలి అంటే ప్రస్తుతం వస్తున్న రెవెన్యూకు మూడింతలు కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సమాజాన్ని తప్పు దోవ పట్టించే విధంగా హామీలు ఇస్తున్నారని తెలిపారు. రాహుల్, కేసీఆర్ లు తలకింద తపస్సు చేసిన, కాళ్ళు పైన పెట్టిన 12 శాతం ముస్లిం రిజర్వేషన్ లు ఇవ్వలేరని తెలిపారు. ఐటీ పార్క్ లలో కూడా మతం ఎక్కడ ఉంటుందన్నారు. ఈ పార్టీలు ఎంతకు దిగజారారో తెలుస్తుందన్నారు. ముస్లింల మీద చిత్తశుద్ది ఉంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ల హాయంలో ఓల్డ్ సిటీ అభివృద్ది చేయలేదన్నారు.
Bhatti Vikramarka: నోటిఫికేషన్ వస్తే.. రైతు బంధు ఇవ్వడం కుదరదని కేసీఆర్ కు తెలుసు
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!