Kishan Reddy: 4 నెలలుగా ఎందుకు చేయలేదు.. అధికారులపై కిషన్ రెడ్డి సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: నాంపల్లి నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. మల్లెపల్లి డివిజన్ అఘాపురంలో పవర్ బోర్ ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. గడగడపకు వెళుతూ స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా.. నాంపల్లి వద్ద పర్యటించిన కిషన్ రెడ్డికి స్థానికులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపారు. స్ట్రీట్ లైట్లు లేవని, అర్ధరాత్రి బస్తిలో బయటకు రావాలంటే భయంగా ఉందని వాపోయారు. నవంబర్ లో పిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని.. నాలుగు నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని తెలిపారు. బస్తిలో అర్థరాత్రి నడవాలంటే భయం భయంతో ఇళ్లకు చేరుకోవాల్సి వస్తుందని తెలిపారు. అధికారులకు చెప్పి బస్తిలో స్ట్రీట్ లైట్లు వేయించాలని తెలిపారు.
Read also: Tollywood Films: టాలీవుడ్ అత్యంత లాభదాయకమైన సినిమాలు…!
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
దీంతో స్థానికుల సమస్యలను విన్న కేంద్ర మంత్రి వెంటనే అధికారులకు అక్కడకు పిలిపించారు. ఎందుకు స్ట్రీట్ లైట్స్ వేయలేదని ప్రశ్నించారు. ఒకటి కాదు రెండు రోజులు కాదు నాలుగు నెలలుగా సమస్య చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ సీరియస్ అయ్యారు. అయితే అధికారులు నిధులు లేవని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే Ghmc కమిషనర్ కు ఫోన్ కలిపారు. స్ట్రీట్ లైట్స్ కోసం అధికారులను అడిగితే నిధులు లేవని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నాలుగు నెలలుగా కంప్లైంట్ ఇచ్చిన ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. నిధులు లేవని ప్రజలను అంధకారంలో ఉండమంటారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించింది మల్లేపల్లి డివిజన్ అఘాపురలో వెంటనే స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలని కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. అయితే కేంద్రమంత్రి ఆదేశాలకు కమిషనర్ స్థానికంగా స్పందించినట్లు సమాచారం.
Facebook Fraud: ఆన్లైన్ మోసానికి స్నేహితులు బలి.. రూ. 1.60 లక్షలు స్వాహా.!
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!