Kishan Reddy: కేసీఆర్ తెలుసుకో.. మోదీకి, యోగికి కుటుంబ రాజకీయాలు లేవు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఠాయికి మించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యూపీ సీఎం యోగి గురించి మాట్లాడారని.. మోదీకి, యోగికి కుటుంబ రాజకీయాలు లేవని గుర్తు చేశారు. యోగీ వేసుకున్న బట్టల గురించి లుంగీ గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. కుటుంబ పెత్తనం లేకుండా ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల కోసం జీవిస్తున్నారని.. కానీ మీరు మీ కుటుంబం వారసత్వం కోసం, అవినీతి కోసం, అక్రమాల కోసం, అహంకారం కోసం పాలిస్తున్నారని విమర్శించారు. ఏడాది తరువాత మీ పార్టీ ఉండది కాబట్టి ఈ ఏడాదైనా వరదలపై దృష్టి పెట్టండని..మోడిని భారతీయ జనతా పార్టీని విమర్శించడం మానెయ్యండని హితవు పలికారు.
నిరాశ, నిస్పృహలతో ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో అర్దం కానీ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని అన్నారు. రానున్న మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షలు పడనున్న నేపథ్యంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా వరదలను వదిలిపెట్టి పదవుల కోసం మాట్లాతున్నాడని విమర్శించారు. తెలంగాణలో కుటుంబ పాలన ఉందా.. లేదా.? అని ప్రశ్నించారు. రెండు గంటలు తిట్టడం కాదని.. తెలంగాన ప్రజలు మీ కుటుంబ పాలన పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని వదిలించుకుంటారని అన్నారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
Read Also: Viral: హృదయవిదారక ఘటన..ఒడిలో రెండేళ్ల సోదరుడి శవంతో బాలుడు
ఎవరు వద్దన్నా,కాదన్నా కేసీఆర్ కుటుంబాన్ని, ఒవైసి కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో సహించరని అన్నారు. తెలంగాణలో 1200 మంది అమరవీరులు కల్వకుంట్ల కుటుంబం కోసం బలి కాలేదని గుర్తుపెట్టుకోవాలి అన్నారు. కేసీఆర్ తెలంగాణను చూసి నేర్చుకోవాలని.. అన్ని మేమే చేశామని.. తెలంగాణ ప్రజలకు అక్షర జ్ఞానం లేదని.. ఫామ్ హౌజులో మేమే పం్టలు పండించామని వచ్చిన డబ్బుతో తెలంగాణలను ఉద్ధరించామనే విధంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
- Tags
- bjp
- cm kcr
- Kishan Reddy
- TRS
- TRS vs BJP
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!