Union Cabinet: కేంద్ర మంత్రి వర్గంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్..
Union Cabinet: ఎన్డీయే ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ప్రధాని కాబోయే నరేంద్ర మోడీ తన క్యాబినెట్ మంత్రులు, ఎంపీలకు మోడీ టీ పార్టీ ఏర్పాటు చేశారు. అలాగే మోడీ 3.0 కేబినెట్లోని కొత్త మంత్రుల నుంచి రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలకు కూడా ఇప్పటికే కాల్స్ వచ్చాయి. ఇందులో బీజేపీ మాజీ సీఎంలకు కూడా చోటు దక్కింది. అలాగే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి చోటు దక్కింది. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కిందని ఫోన్ చేశారు. ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోడీతో పాటు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. అయితే వీరికి ఏయే శాఖలు కేటాయించారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
Read also: Central Minister: రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రి పదవి ఇస్తారా..?
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. 17 స్థానాలకు గాను 8 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరి కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమి అధికారం చేపట్టే అవకాశం ఉండటంతో తెలంగాణ నుంచి ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే.. కేంద్ర మంత్రి వర్గంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ చోటుదక్కింది. తెలంగాణలో గెలిచిన 8 మంది ఎంపీల్లో నాలుగు మంత్రి పదవుల రేసులో బండి సంజయ్ ముందు వరుసలో ఉన్నారు.. ఎందుకంటే గతంలో ఎంపీగా ఉన్న బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణలో బీజేపీ మరింత బలపడింది. అలాగే బండి ప్రజాసంగ్రామ యాత్రతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి హైప్ తీసుకొచ్చారు. గతంలో సంజయ్ బండికి కేంద్రమంత్రి పదవి ఇస్తారని పార్టీ శ్రేణుల ప్రచారం. అయితే ఏం జరిగినా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Saudi Arabia : హజ్ యాత్రికులకు అలర్ట్.. మక్కా, మదీనాలో ప్రార్థనల సమయం తగ్గింపు
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!