Union Cabinet: కేంద్ర మంత్రి వర్గంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Cabinet: ఎన్డీయే ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ప్రధాని కాబోయే నరేంద్ర మోడీ తన క్యాబినెట్ మంత్రులు, ఎంపీలకు మోడీ టీ పార్టీ ఏర్పాటు చేశారు. అలాగే మోడీ 3.0 కేబినెట్లోని కొత్త మంత్రుల నుంచి రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలకు కూడా ఇప్పటికే కాల్స్ వచ్చాయి. ఇందులో బీజేపీ మాజీ సీఎంలకు కూడా చోటు దక్కింది. అలాగే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి చోటు దక్కింది. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కిందని ఫోన్ చేశారు. ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోడీతో పాటు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. అయితే వీరికి ఏయే శాఖలు కేటాయించారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
Read also: Central Minister: రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రి పదవి ఇస్తారా..?
Also Read
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- Liquor Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
- Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్నినో ప్రభావం’..
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. 17 స్థానాలకు గాను 8 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరి కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమి అధికారం చేపట్టే అవకాశం ఉండటంతో తెలంగాణ నుంచి ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే.. కేంద్ర మంత్రి వర్గంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ చోటుదక్కింది. తెలంగాణలో గెలిచిన 8 మంది ఎంపీల్లో నాలుగు మంత్రి పదవుల రేసులో బండి సంజయ్ ముందు వరుసలో ఉన్నారు.. ఎందుకంటే గతంలో ఎంపీగా ఉన్న బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణలో బీజేపీ మరింత బలపడింది. అలాగే బండి ప్రజాసంగ్రామ యాత్రతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి హైప్ తీసుకొచ్చారు. గతంలో సంజయ్ బండికి కేంద్రమంత్రి పదవి ఇస్తారని పార్టీ శ్రేణుల ప్రచారం. అయితే ఏం జరిగినా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Saudi Arabia : హజ్ యాత్రికులకు అలర్ట్.. మక్కా, మదీనాలో ప్రార్థనల సమయం తగ్గింపు
తాజావార్తలు
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
-
Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
-
Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
-
AP FDC : ఏపీలో షూటింగ్లకు గుడ్న్యూస్.. ఇక ఫాస్ట్ ట్రాక్ పర్మిషన్లు.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!