Mallu Bhatti Vikramarka: నిధులు విషయంలో డోకా అవసరం లేదు.. 10 కోట్లు కేటాయింపు..
- పర్యటక స్థలాలు ని అభివృద్ధి చేస్తామని మల్లుభట్టి విక్రమార్క అన్నారు..
- ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధ స్థపంలో మన ప్రాంతం చరిత్ర పుటలలో ఉంది..
- దేశంలో నే బౌద్ధ స్తూపిస్తులతో కలిసి అభివృద్ధి చేస్తాం..
Mallu Bhatti Vikramarka: నిధులు విషయంలో డోకా అవసరం లేదని.. 10 కోట్లు కేటాయించారని పనులు ప్రారంబించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బౌద్ధ స్తూపం వద్ద స్టేట్ టూరిజం ప్రాజెక్ట్ జిఏం జిల్లా అధికారులతో మంత్రులు బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యటక స్థలాలను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధ స్థపంలో మన ప్రాంతం చరిత్ర పుటలలో ఉందన్నారు. దేశంలోనే బౌద్ధ స్తూపిస్తులతో కలిసి అభివృద్ధి చేస్తామన్నారు. నిధులు విషయంలో డోకా అవసరం లేదన్నారు. 10 కోట్లు కేటాయింపు … పనులు ప్రారంబించాలన్నారు. అర్కలాజికల్ డిపార్ట్మెంట్ తో కలిసి అభివృద్ధి అన్నారు. బౌద్ధిస్టూలతో కలిసి ఫెస్టివల్ పెట్టాలన్నారు. బుద్దిజం బోధనలు పాశ్చాత్య దేశాలలో ప్రతి వారంలో రెండు రోజుల పాటు అమలు చేస్తారన్నారు. వారానికి ఒక రోజు బుద్ధిజం పేరుతో పర్యాటించాలన్నారు. మనమే ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు.
Read also: KTR Tweet: వ్యవసాయానికి గడ్డుకాలం..ఎక్స్ వేదిగా కేటీఆర్ ట్వీట్
Also Read
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
- Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
- Telangana : పదేళ్ల తర్వాత మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా రెపరెపలు
బౌద్ధ స్తూపం వద్ద పర్యాటక అధికారుల తో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. బౌద్ధ స్తూపం ను పర్యాటకులకు అందించేందుకు ఏం చేద్దామన్నారు. ఎందుకు ఇంత కాలం నిర్లక్ష్యం చేశారన్నారు. ముఖ్యమైన బౌద్ధ స్థూపం కి పూర్వ వైభవం తీసుకుని రావాలన్నారు. 8 ఎకరాలు ను అభివృద్ధి చేయాలని తెలిపారు. స్థూపం కి లైటింగ్, నీటి లభ్యత, బోటింగ్ ఏర్పాటు కి సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. బౌద్ధ స్థలాలు తక్కువ ఉన్నాయి.. తెలంగాణలో మూడు స్థలాలో పాలేరు కీలకమైనదన్నారు. సిబ్బంది కొరత, బడ్జెట్ లేదు అని అధికారుల వెల్లడించారన్నారు.
Read also: Road Accident: శంషాబాద్ లో వేర్వేరు చోట్ల రెండు రోడ్డు ప్రమాదాలు..
మంత్రి పోంగులేటి శ్రీ నివాసరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో నే మన బౌద్ధ స్థూపంకి ప్రాధాన్యత ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి అన్నారు. అండర్ గ్రౌండ్ లో ఇంకా స్థూపాలున్నాయన్నారు. టూరిజం లో బెస్ట్ ప్లేస్ కింద గుర్తించారన్నారు. నేలకొండపల్లిలో భక్తరామదాసు స్థానికులు… ఆయన నివసించిన ఇళ్ళని మ్యూజియంగా ఏర్పాటు చేయాలన్నారు. పాలేరు నియోజకవర్గం లో రిజర్వాయర్ …కాంగ్రెస్ హాయాంలొనే అభివృద్ధి చెందిందని తెలిపారు.
Nagarjuna Sagar: సాగర్ కు కొనసాగుతున్న వరద.. 18 గేట్లు ఎత్తివేత..
తాజావార్తలు
-
Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!