Mallu Bhatti Vikramarka: నిధులు విషయంలో డోకా అవసరం లేదు.. 10 కోట్లు కేటాయింపు..
- పర్యటక స్థలాలు ని అభివృద్ధి చేస్తామని మల్లుభట్టి విక్రమార్క అన్నారు..
- ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధ స్థపంలో మన ప్రాంతం చరిత్ర పుటలలో ఉంది..
- దేశంలో నే బౌద్ధ స్తూపిస్తులతో కలిసి అభివృద్ధి చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka: నిధులు విషయంలో డోకా అవసరం లేదని.. 10 కోట్లు కేటాయించారని పనులు ప్రారంబించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బౌద్ధ స్తూపం వద్ద స్టేట్ టూరిజం ప్రాజెక్ట్ జిఏం జిల్లా అధికారులతో మంత్రులు బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యటక స్థలాలను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధ స్థపంలో మన ప్రాంతం చరిత్ర పుటలలో ఉందన్నారు. దేశంలోనే బౌద్ధ స్తూపిస్తులతో కలిసి అభివృద్ధి చేస్తామన్నారు. నిధులు విషయంలో డోకా అవసరం లేదన్నారు. 10 కోట్లు కేటాయింపు … పనులు ప్రారంబించాలన్నారు. అర్కలాజికల్ డిపార్ట్మెంట్ తో కలిసి అభివృద్ధి అన్నారు. బౌద్ధిస్టూలతో కలిసి ఫెస్టివల్ పెట్టాలన్నారు. బుద్దిజం బోధనలు పాశ్చాత్య దేశాలలో ప్రతి వారంలో రెండు రోజుల పాటు అమలు చేస్తారన్నారు. వారానికి ఒక రోజు బుద్ధిజం పేరుతో పర్యాటించాలన్నారు. మనమే ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు.
Read also: KTR Tweet: వ్యవసాయానికి గడ్డుకాలం..ఎక్స్ వేదిగా కేటీఆర్ ట్వీట్
Also Read
- Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
- Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
బౌద్ధ స్తూపం వద్ద పర్యాటక అధికారుల తో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. బౌద్ధ స్తూపం ను పర్యాటకులకు అందించేందుకు ఏం చేద్దామన్నారు. ఎందుకు ఇంత కాలం నిర్లక్ష్యం చేశారన్నారు. ముఖ్యమైన బౌద్ధ స్థూపం కి పూర్వ వైభవం తీసుకుని రావాలన్నారు. 8 ఎకరాలు ను అభివృద్ధి చేయాలని తెలిపారు. స్థూపం కి లైటింగ్, నీటి లభ్యత, బోటింగ్ ఏర్పాటు కి సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. బౌద్ధ స్థలాలు తక్కువ ఉన్నాయి.. తెలంగాణలో మూడు స్థలాలో పాలేరు కీలకమైనదన్నారు. సిబ్బంది కొరత, బడ్జెట్ లేదు అని అధికారుల వెల్లడించారన్నారు.
Read also: Road Accident: శంషాబాద్ లో వేర్వేరు చోట్ల రెండు రోడ్డు ప్రమాదాలు..
మంత్రి పోంగులేటి శ్రీ నివాసరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో నే మన బౌద్ధ స్థూపంకి ప్రాధాన్యత ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి అన్నారు. అండర్ గ్రౌండ్ లో ఇంకా స్థూపాలున్నాయన్నారు. టూరిజం లో బెస్ట్ ప్లేస్ కింద గుర్తించారన్నారు. నేలకొండపల్లిలో భక్తరామదాసు స్థానికులు… ఆయన నివసించిన ఇళ్ళని మ్యూజియంగా ఏర్పాటు చేయాలన్నారు. పాలేరు నియోజకవర్గం లో రిజర్వాయర్ …కాంగ్రెస్ హాయాంలొనే అభివృద్ధి చెందిందని తెలిపారు.
Nagarjuna Sagar: సాగర్ కు కొనసాగుతున్న వరద.. 18 గేట్లు ఎత్తివేత..
తాజావార్తలు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
-
Harish Rao : రేవంత్కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
-
Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!