KCR: కేసీఆర్ జిల్లాల పర్యటన.. ఎప్పుడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Padmavati Express: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు పలు జిల్లాలో పర్యటించనున్నారు. నీటి ఎద్దడితో ఎండిపోతున్న పంటలను పరిశీలించి, కరువుతో అల్లాడుతున్న రైతుల్లో ధైర్యం నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల వారీగా పర్యటించనున్నారు. అందులో భాగంగానే ఈ నెల 31న జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. పంటలను పరిశీలించి రైతుల్లో ధైర్యం నింపనున్నారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పర్యటిస్తారు. అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అర్వపల్లికి వెళ్తారు. అనంతరం నల్గొండ జిల్లా హాలియా మండలంలో పర్యటించి రైతులను ప్రోత్సహించనున్నారు.
Read also: Uttarakhand: ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన ప్రధాని.. ఉత్తరాఖండ్లో ఏప్రిల్ 2న మోడీ సభ!
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ఇదిలావుండగా, లోక్సభ ఎన్నికల సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి కె.కేశవరావు, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గద్వాల్ శుక్రవారం కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. మరో సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ నేతలతో సమావేశమై తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. మరో రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కడియం శ్రీహరి తెలిపారు. తాను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనని కడియం కావ్య ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్కు చెందిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు, ఒక ఎమ్మెల్యే, ఇతర నేతలు పార్టీని వీడారు. నేతలు పార్టీని వీడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పార్టీని వీడేటప్పుడు విమర్శిస్తున్నారని.. అందుకే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను.. అందరికీ కాలమే సమాధానం చెబుతుందని.. ఓ సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను వ్యక్తిగతంగా పార్టీ సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు. కార్యకర్తలు తగిన సలహాలు ఇచ్చారు.భవిష్యత్తులో వచ్చి కేసీఆర్ కాళ్లపై పడితే కూడా వారిని పార్టీలోకి రానివ్వబోమన్నారు.
Mukhtar Ansari : ముఖ్తార్ మృతదేహం చూసేందుకు భారీగా తరలివచ్చిన మద్దతుదారులు
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!