Kavitha : ఏడాదిన్నరలో 150 మంది స్టూడెంట్స్ చనిపోయారు..!
- రాంపూర్లో విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన కవిత
- వర్షిత ఆత్మహత్య వెనుక కుట్ర ఉంది ప్రభుత్వం మేల్కొనాలి సిట్ ఏర్పాటు చేసి పూర్తి విచారణ జరపాలి : కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో సుసైడ్ చేసుకున్న విద్యార్థి వర్షిత కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్సీ కవిత పరామర్శించారరు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. శ్రీ వర్షిత సూసైడ్ వెనుక ఏదో కుట్ర ఉంది.. విచారణ చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. వెల్ఫేర్ హాస్టల్లో పిట్టల్లా రాలుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆమె మండిపడ్డారు.
IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 5360mAh బ్యాటరీతో వచ్చేసిన Vivo X300 ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్..!
Also Read
ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని, పిల్లలు చనిపోకుండా ఆలోచన చేయాలన్నారు. మంత్రి పొన్నం స్పందించాలి ఏమి జరుగుతుందో తెలియాలని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో చదువుతున్న 150 మంది స్టూడెంట్స్ ఏడాదిన్నరలో చనిపోయారని, ప్రభుత్వం ఇలానే ఉంటే న్యాయ పోరాటం చేస్తామని ఆమె వెల్లడించారు. స్టూడెంట్స్ ఆత్మహత్యల పై సిట్ వేసి విచారణ చేయాలని ఆమె అన్నారు. ప్రత్యర్థులు, ప్రతిపక్ష పార్టీల పై సిట్ వేయడం కాదని ఆమె విమర్శించారు.
Fatty Liver: డాకర్ట్ చెప్పిన రహస్యం..! ఫ్యాటీ లివర్ నయం కావాలంటే ఈ చిట్కాలు పాటించండి..
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్
-
S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్లో స్పెషల్గా కీర్తన..
-
LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం