K.A.Paul: రాష్ట్రపతి ఎన్నికల్లో నన్ను సహకరించమని కోరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఇదే విషయాన్ని మోదీ, అమిత్ షాలకు స్పష్టంగా చెప్పానని కేఏ పాల్ అన్నారు. ఎకనామిక్ సమ్మిట్ పెట్టాలని కోరాని.. ఈ వారంలో డేట్ ఫిక్స్ చేస్తామని చెప్పారని ఆయన అన్నారు. మోడీ, అమిత్ షాలు అహ్మదాబాద్ లో సమ్మిట్ ఫెట్టమని అడుగుతున్నారని.. అయితే నేను హైదరాబాద్ లో అయితేనే సమ్మిట్ పెడతా.. అని చెప్పానన్నారు. మీరు అన్నీ అహ్మదాబాద్ తీసుకెళ్తున్నారని.. ఈ విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వనని కేఏ పాల్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో నన్ను సహకరించమని కోరుతున్నారని అన్నారు.
దేశ రాష్ట్రపతి ఎన్నికల్లో నన్ను సహకరించమని కోరారని.. మాకు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరని..దాదాపుగా 18 పార్టీలు సేవ్ సెక్యులర్ ఇండియా కూటమి ఉన్నాయని ఆయన అన్నారు. మమతా బెనర్జీ థర్డ్ ఫ్రంట్ లీడ్ చేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు. అయితే ఈ ఫ్రంట్లు, నాలుగు ఫ్రంట్లుగా తయారయ్యాయని.. ప్రతిపక్షాలు యూనిటీగా లేకపోవడం బాధగా ఉందని ఆయన అన్నారు. ఈ నెల 21 లోపు రాష్ట్రపతి అభ్యర్థిని తేల్చేందుకు చర్చిస్తున్నామని అన్నారు. బీజేపీ నాయకులు నన్ను ఈశాన్య రాష్ట్రాల్లో పోటీ చేయమని కోరుతున్నారని.. బీజేపీ తరుపున పోటీ చేసే వ్యక్తే రాష్ట్రపతి అవుతారని ఆయన అన్నారు.
Also Read
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
కేసీఆర్ గురించి చర్చించామని.. ఆయనకు 9 ఎంపీలు ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటు గెలవరని సర్వేలు చూపించానని అన్నారు. ప్రశాంత్ కిషోర్ వివిధ ప్రయత్నాలు చేసినా ఫలితం లేదని అన్నారు. కేసీఆర్, దేశ నేతలను కలవడాన్ని ఖండించానని.. కేజ్రీవాల్ కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చానని, దేవెగౌడతో మాట్లాడానని కేఏ పాల్ అన్నారు. తెలంగాణను అప్పులమయంగా చేశారని కేసీఆర్ ను విమర్శించారు. కేసీఆర్ తెలంగాణలో తిరస్కరించబడ్డారని ఆయన అన్నారు. శ్రీకాంత్ చారి తండ్రికి , కుటుంబానికి ఒక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే స్థానం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. 8 ఏళ్లుగా మీరు ఫెయిల్ అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి క్రెడిబిలిటీ పోయిందని.. 44 స్థానాలు ఉన్న ఎంపీ స్థానాలు 14కు చేరుతాయని అన్నారు.
తాజావార్తలు
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!