Jupally Krishna Rao: సాంకేతికంగా బీఆర్ఎస్ గెలిస్తే.. నైతికంగా కాంగ్రెస్ గెలిచింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jupally Krishna Rao: సాంకేతికంగా బిఅరెస్ గెలిచింది.. నైతికంగా కాంగ్రెస్ గెలిచిందని ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు. సాంకేతికంగా బీఆర్ఎస్ గెలిచిందన్నారు. నైతికంగా కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. 920 బీఆర్ఎస్, 350 కాంగ్రెస్, 100 బీజేపీకి ఓట్లు ఉన్నాయన్నారు. 763 ఓట్లు బీఆర్ఎస్ కి, 662 కాంగ్రెస్ వచ్చాయన్నారు. ప్రజల దృష్టి కాంగ్రెస్ వైపు ఉందిని, కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ కి ఓటు వేశారన్నారు.
Read also: Bomb Threat : పారిస్ నుంచి వస్తున్న విస్తారా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
2018 ఎన్నికల తరువాత కేసీఆర్ ప్రతి పక్షం లేకుండా ఎమ్మెల్యే లను కొనుగోలు చేశారన్నారు. కేసీఆర్ లాగా మేము చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము అలా చేయాలి అంటే గెలిచే వాళ్ళం అన్నారు. కాంగ్రెస్ కి 300 ఓట్లు అధికంగా వచ్చేవి అన్నారు. మేము విజయం సాధించాం అని కేటీఆర్ అంటున్నారని తెలిపారు. ఇంకా 48 గంటల్లో పార్లమెంట్ ఫలితాలు. విజయం ఎవరి వైపు ఉంటుందో తెలుస్తుందన్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు రానున్నవన్నారు. కేటీఆర్ ఇచ్చిన ప్రెస్ స్టేటెంట్ రాంగ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందన్నారు. ఏ ఎన్నిక అయిన కాంగ్రెస్ దే విజయం అన్నారు.
Venkatesh Iyer Marriage: ప్రేయసిని పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్.. ఫొటోస్ వైరల్!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!