Julakanti Ranga Reddy: బీజేపీని తెలంగాణాలో అడుగు పెట్టనీయకుండా చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Julakanti Ranga Reddy: బీజేపీని తెలంగాణాలో అడుగు పెట్టనీయకుండా చేయాలని సీపీఎం జన చైతన్య యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరిగిన సభలో సీపీఎం సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. మోడీ ప్రదానమంత్రి అయింది 130 కోట్ల ప్రజల సంక్షేమం కోసం కాదు కార్పోరేట్ శక్తుల ఆస్తులను కాపాడేందుకే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ కార్పోరేట్ శక్తులకు జీతగాడిగా పనిచేస్తున్నాడని విమర్శించారు. ప్రశ్నించే వారిపట్ల బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ దేశాన్ని కాపాడుకోవాలన్నా, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపు నిచ్చారు.
Read also: CM Jagan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. పొదుపు సంఘాలు దేశానికే రోల్మోడల్గా నిలిచాయి
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
నామా నాగేశ్వరరావు..
బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే బిల్లును ఉపసంహారించే వరకు అన్ని పార్టీలు, రైతు సంఘాలు పోరాటం చేశాయని బీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు అన్నారు. మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ చూస్తున్నారని అన్నారు. తెలంగాణాలో సాగు, తాగు నీటికి ఇబ్బంది లేదన్నారు. బీజేపీని తెలంగాణాలో అడుగు పెట్టనీయకుండా చేయాలన్నారు. మరొక సారి మనం కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని, కలిసి పనిచేయలన్నారు. ఖమ్మం జిల్లాలో కమ్మ్యూనిస్టులు ఏ పక్షాన ఉంటే ఆ పార్టీయే గెలుస్తుందని అన్నారు. భారత దేశ వ్యాపితంగా సీపీయం ఆధ్వర్యంలో జనచైతన్య యాత్రలు జరుగుతున్నయన్నారు. అనేక మంది ముఖ్యమంత్రులు బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్రున్నాయని తెలిపారు. సమర్ధించే వాళ్లనూ సహించే పరిస్థితి మోడీకి లేదన్నారు.
మునుగోడులో బీజేపీ గెలిపిస్తే రాష్ట్రమంతా ఆ ప్రభావం ఉండేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ కూడా మునుగోడు విజయం ఎర్రజండాలదే అంటున్నారని తెలిపారు. ఎక్కడా పొత్తులలో సీట్ల విషయం రాలేదు కానీ, పాలేరుతో పాటు అనేక సెగ్మెంట్ లు ప్రాధాన్యతగా పెట్టుకున్నామన్నారు. బీజేపీ మళ్ళీ గెలిస్తే దేశం విచ్చిన్నం అవుతుందని మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా గౌరవించే పరిస్థితి లేదన్నారు. లౌకికతత్వం దేశంలో కనుమరుగౌతుందని అన్నారు. రానున్న రోజుల్లో రిజర్వేషన్లు అమలు అయ్యే పరిస్థితి లేదన్నారు. బీసీ గణణ చేస్తే రిజర్వేషన్లు అమలు చేయాల్సి వస్తుదనే కేంద్రం వెనుకాడుతుందని మండిపడ్డారు. మతతత్వ విధానంపై పోరాడుదాం కానీ.. పేదల విషయంలో పోరాటంపై రాజీకీయమా అన్నారు. లేపర్ల లీకేజిలో దోషులు తప్పకుండా బయటకు రావాలి.. రాహుల్ గాంధీ పై భయంతోనే సస్పెన్షన్ విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మంచి పనులు చేస్తే తప్పకుండా కలిసి పని చేస్తామన్నారు. పంటనష్టంపై మేము మెమోరాండం ఇచ్చామని, ఎకరాకు 20వేలు ఇవ్వాలన్నామని తెలిపారు. మాకు జీవోలు చూపించి సాధ్యం కాదన్నారు కానీ ఒప్పించి 10 వేలు ఇచ్చేలా చేశామన్నారు. కౌలు రైతుల వ్యవహారం కూడా సీయం దృష్టికి తీస్కెళ్ళిన తరువాతే ఆయన వారి గురించి ఆలోచించారని తెలిపారు.
Bungee Jumping : బంగీ జంప్ చేశాడు.. బురదలో పడ్డాడు.. లేకుంటే మనోడి పని?
తాజావార్తలు
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!