Jagadish Reddy: దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ నిరసనలు.. జగదీష్ రెడ్డి సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadish Reddy: దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ నిరసనలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ప్రజలు నిరసన తెలియజేశారని చురుకలంటించారు. అందుకే ప్రతిపక్షంలో ఉన్నారని మండిపడ్డారు. ఇంకా బుద్ధి తెచ్చుకోక అవాస్తవాలు మాట్లాడుతూ యాత్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్సవాల్లో ఇది అవాస్తవమని నిరసన చేస్తారు.. ప్రజలకు సంక్షేమ అందటం అవాస్తవమని నిరసననా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము వేసిన రోడ్ల మీద నడుస్తున్న ప్రతిపక్షాలు.. మేమిస్తున్న మంచినీళ్లు ప్రతిపక్షాలు తాగడం అవాస్తవమా? అంటూ ప్రశ్నించారు. ఫ్లోరిన్ నీటి నుండి విముక్తి చేయడం అవాస్తవమా? ఏ అభివృద్ధి జరగలేదో చెప్పాలి.. అంటూ సవాల్ చేశారు. అబద్దాలతో ప్రజలను నమ్మిస్తామని మూర్ఖపు భావనలో ప్రతిపక్షాలు అంటూ మండిపడ్డారు. చీకట్లో నడిచే వారు వెలుగును సృష్టించలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలుగును చూడటం ఇష్టంలేని వారు ఎప్పటికి చీకట్లోనే ఉండిపోతారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఇక ప్రజలకు సంక్షేమ ఫలాలు అందటం అవాస్తవమని నిరసనా తెలుపుతారా ? అని నిలదీశారు.
Read also: Parks Closed: రేపు హైదరాబాద్లో పార్కులు బంద్.. హెచ్ఎండీఏ అధికారులు వెల్లడి
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
కేసీఆర్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజా ధనాన్ని ఖర్చు చేసి బీఆర్ ఎస్ ప్రచార కార్యక్రమాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ‘దశబ్ది దగా’ పేరిట నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ నేతలు, శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమాన్ని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించిందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రావణాసురుడి రూపంలో కేసీఆర్ దిష్టిబొమ్మను తయారు చేయాలని సూచించిన విషయం తెలిసిందే..
Sharada Rajan: మూడే పాటలతో పాపులారిటీ!!
తాజావార్తలు
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!