Jagadish Reddy: దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ నిరసనలు.. జగదీష్ రెడ్డి సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadish Reddy: దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ నిరసనలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ప్రజలు నిరసన తెలియజేశారని చురుకలంటించారు. అందుకే ప్రతిపక్షంలో ఉన్నారని మండిపడ్డారు. ఇంకా బుద్ధి తెచ్చుకోక అవాస్తవాలు మాట్లాడుతూ యాత్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్సవాల్లో ఇది అవాస్తవమని నిరసన చేస్తారు.. ప్రజలకు సంక్షేమ అందటం అవాస్తవమని నిరసననా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము వేసిన రోడ్ల మీద నడుస్తున్న ప్రతిపక్షాలు.. మేమిస్తున్న మంచినీళ్లు ప్రతిపక్షాలు తాగడం అవాస్తవమా? అంటూ ప్రశ్నించారు. ఫ్లోరిన్ నీటి నుండి విముక్తి చేయడం అవాస్తవమా? ఏ అభివృద్ధి జరగలేదో చెప్పాలి.. అంటూ సవాల్ చేశారు. అబద్దాలతో ప్రజలను నమ్మిస్తామని మూర్ఖపు భావనలో ప్రతిపక్షాలు అంటూ మండిపడ్డారు. చీకట్లో నడిచే వారు వెలుగును సృష్టించలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలుగును చూడటం ఇష్టంలేని వారు ఎప్పటికి చీకట్లోనే ఉండిపోతారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఇక ప్రజలకు సంక్షేమ ఫలాలు అందటం అవాస్తవమని నిరసనా తెలుపుతారా ? అని నిలదీశారు.
Read also: Parks Closed: రేపు హైదరాబాద్లో పార్కులు బంద్.. హెచ్ఎండీఏ అధికారులు వెల్లడి
Also Read
- Raids: మాదాపూర్లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
- Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
- Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
- Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
కేసీఆర్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజా ధనాన్ని ఖర్చు చేసి బీఆర్ ఎస్ ప్రచార కార్యక్రమాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ‘దశబ్ది దగా’ పేరిట నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ నేతలు, శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమాన్ని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించిందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రావణాసురుడి రూపంలో కేసీఆర్ దిష్టిబొమ్మను తయారు చేయాలని సూచించిన విషయం తెలిసిందే..
Sharada Rajan: మూడే పాటలతో పాపులారిటీ!!
తాజావార్తలు
-
Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
-
Raids: మాదాపూర్లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
-
Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్దే.. కఠిన చర్యలకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
-
CM Vijay: సీఎం విజయ్కు షాక్.. కాన్వాయ్లోకి దూకిన దంపతులు.. పోలీసులు హడల్
-
IPO Listing: భారత్లో ఐపీఓల జాతర.. వచ్చే వారంలోకి మార్కెట్లోకి 11 పబ్లిక్ ఇష్యూలు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!