TS Gurukulam: గురుకులాల్లో ప్రవేశానికి ముగిసిన పరీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులలో 6,7,8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నిర్వహించిన ప్రవేశపరీక్షకు 87.4మంది విద్యార్థులు హాజరయ్యారని కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసిన వారిలో 86.7 శాతం మంది, ఏడో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసిన వారిలో 89.8శాతం విద్యార్థులు, ఎనిమిదో తరగతి కోసం దరఖాస్తు చేసిన వారిలో 84.8 శాతం మంది విద్యార్థులు ప్రవేశపరీక్షకు హాజరయ్యారని ఆయన పేర్కోన్నారు.
ఆరో తరగతిలో 1223 సీట్లు,
ఏడో తరగతిలో 893 సీట్లు,
ఎనిమిదో తరగతిలో 636 సీట్లను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తామన్నారు.
Also Read
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
కాగా.. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ (సీఓఈ) అల్గునూర్, గౌలిదొడ్డిలో 9వ తరగతిలో రెగ్యులర్ అడ్మిషన్కు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థ (సీఓఈ) పరిగి (బాలికలు), ఖమ్మం (బాలురు)లో 8వ తరగతిలో రెగ్యులర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జూన్ 20 నుంచి జూలై 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. జూలై 31న ప్రవేశ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో నిర్వహిస్తారు. www.tswreis.ac.in, tgtwgurukulam.telangana.gov.in వెబ్సైట్ల ద్వారా పూర్తి సమాచారం పొందవచ్చు.
National Herald Case: నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న రాహుల్ గాంధీ
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం