ONUS Hospital: వైద్యం వికటించి ఇంటర్ విద్యార్థి మృతి.. ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి చౌరస్తాలో (ONUS హాస్పిటల్) ఓనస్ ఆసుపత్రిలో వైద్యం వికటించి హనుమోను పల్లి గ్రామం మాడుగుల మండలంకు చెందిన ఇంటర్ విద్యార్థి రోహిత్ రెడ్డి మృతి చెందాడు. దీంతో ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ధర్నాకు దిగారు. మృతుడికి డెంగీ వ్యాధి రావడంతో.. కుటుంబ సభ్యులు రోహిత్ ను ఈ నెల 1న ఆసుపత్రిలో చేర్పించారు. అయితే.. నిన్న రాత్రి రోహిత్ ఆరోగ్యం క్షీణించడంతో.. రాత్రి ప్లేట్ లేట్ ఎక్కించారు ఆసుపత్రి సిబ్బంది. నిన్నటి నుంచి రోహిత్ ఆరోగ్యం సీరియస్ గా వుందని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
Read also: Himachal Pradesh polls: 34వ సారి ఓటు వేశాడు.. అతని వయసు తెలిస్తే షాకే..
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
అయితే ఉదయం రోహిత్ చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆవేశంతో నిన్నటి వరకు రోహిత్ ఆరోగ్యం బాగుందని ప్లేట్ లేట్ ఎక్కించడం వలనే వైద్యం వికటించి చనిపోయాడని ఆరోపించారు. దీంతో ఆసుపత్రి ముందు రోహిత్ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని, ఆసుపత్రి వర్గాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రోహిత్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో.. హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రోహిత్ కుటుంబ సభ్యులను సముదాయిస్తున్నారు. అయితే రోహిత్ మృతికి కారణమైన వైద్యులను వెంటనే శిక్షించాలని బాదిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
Minister Venugopal: అయ్యన్న అలాచేస్తే.. చూస్తూ ఊరుకోవాలా?
తాజావార్తలు
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!