Arunachalam: టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జులై 19 నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు..
- అరుణాచలం వెళ్లే భక్తులకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్..
- జులై 19 నుంచి హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు..
- జులై 21న గురు పూర్ణిమ కావున.. ఈ నెల 19 నుంచి 22 వరకు బస్సులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arunachalam: తెలంగాణ నుంచి అరుణాచలం ఆలయానికి వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. జులై 19 నుంచి తెలంగాణలోని పలు జిల్లాల నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు ఉంటాయని తెలిపింది.
Read also: VJ Sunny: సెలూన్ బిజినెస్లోకి బిగ్ బాస్ విన్నర్.. గ్రాండ్గా ఓపెనింగ్..
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
ఆషాఢ మాసం పౌర్ణమిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ నెల 21న గురు పూర్ణిమ.. వేద వ్యాసుడు గురు పౌర్ణమి రోజున జన్మించాడని నమ్ముతారు. అందుకే ఈ రోజును వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. సమస్త మానవాళికి వేదాలను బోధించడం ఆయనతోనే ప్రారంభమైనందున వ్యాస మహర్షిని ఆది గురువుగా పూజిస్తారు. గురువు అనుగ్రహం ప్రసాదించాలనే ఉద్దేశ్యంతో ఇవ్యాల గురు బ్రహ్మలను పూజిస్తారు. ఇది సంపద మరియు శాంతిని కలిగిస్తుందని నమ్ముతారు. వేదాలలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. హిందూ సంప్రదాయాల ప్రకారం.. గురువును దేవుడి కంటే ఉన్నతంగా పూజిస్తారు. వేదవ్యాసుడు బోధించేటప్పుడు.. వినాయకుడు మహాభారతాన్ని రచించాడని ప్రతీతి.
Read also: Uttar Pradesh : భర్త వేరే కలర్ లిప్ స్టిక్ తెచ్చాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భార్య
గురు పౌర్ణమి నాడు తమిళనాడులోని అరుణాచలం వెళితే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. సాధారణంగా పౌర్ణమి రోజున అరుణాచలం గిరి ప్రదర్శన అత్యంత ముఖ్యమైనది. ఉదాహరణకు- గురు పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణం చేస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల నుంచి అరుణాచల్కు భక్తులు పోటెత్తారు. వీరి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి అరుణాచల్కు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అలాగే- ప్యాకేజీ ట్రిప్పులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లోని వివిధ డిపోల నుంచి బయలుదేరుతాయి. ఈ నెల 19 నుంచి 22 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ప్యాకేజీ ట్రిప్లో భాగంగా కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయం, శ్రీపురంలోని స్వర్ణ దేవాలయాన్ని భక్తులకు అందుబాటులో ఉంచారు. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ కోసం భక్తులు http://tsrtconline.in వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
Weather Alert: నేడు పలు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్.. కాసేపట్లో భారీ వర్షం..!
తాజావార్తలు
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!