TG DSC Exams 2024: డీఎస్సీ విద్యార్థులు అలర్ట్.. రేపటి నుండి పరీక్షలు..
- రేపటి నుండి వచ్చే నెల 5 వరకు డీఎస్సీ పరీక్షలు..
- రోజు రెండు సెషన్ లలో ఎగ్జామ్..
- పరీక్షలకి దరఖాస్తు చేసుకున్న 2 లక్షల 79 వేల 957 మంది అభ్యర్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG DSC Exams 2024: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. రోజు రెండు సెషన్ లలో డీఎస్సీ నిర్వహించనున్నారు అధికారులు. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 29న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. సుమారు 2 లక్షల 79 వేల 957 మంది అభ్యర్థులు పరీక్షలకి దరఖాస్తు చేసుకున్నారు. ఒకవైపు పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తుంటే… రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది.
Read also: Bhatti Vikramarka: నాలుగు నెలలు మాత్రమే.. నైనీ బొగ్గు ఉత్పత్తి పై భట్టి విక్రమార్క వ్యాఖ్యలు..
Also Read
- HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- CM Revanth Reddy: డిమార్ట్, బిగ్ బాజార్ల కంటే మిన్నగా ‘మహిళా శక్తి’.. 2034 నాటికి కోటి మంది కోటీశ్వరులు
- Telangana Heatwave : తెలంగాణను వణికిస్తున్న భానుడు.. మరో మూడు రోజులు ఇంతే.!
ఇప్పటికే హాల్ టిక్కెట్లు జారీ కాగా.. తొలిసారి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మెదక్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 జూలైలో తొలి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఏడేళ్ల తర్వాత ఇది రెండో రిక్రూట్మెంట్ పరీక్ష. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరగనున్నాయి. డీఎస్సీ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో ఈసారి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ప్రతి జిల్లా అభ్యర్థులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షకు ముందు ఇలా..
* ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి.
* అభ్యర్థులు మునుపటి రోజు ప్రిపరేషన్ కంటే ఎక్కువగా పరీక్షకు హాజరు కావడానికి అవసరమైన వస్తువులను సిద్ధం చేసుకోవాలి.
* అభ్యర్థులు ముందురోజు రాత్రి బాగా నిద్రపోవాలి.
* పరీక్ష రోజున, నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోండి.
* కేటాయించిన స్థలం, కంప్యూటర్ పనితీరును పరిశీలించి కూర్చున్న తర్వాత ఇచ్చిన సూచనల మేరకు ఆన్లైన్ పరీక్ష రాయాలి.
* తెలిసిన సమాధానాలను గుర్తించిన తర్వాత, మిగిలిన ప్రశ్నలకు సమాధానాలను ఎలిమినేషన్ పద్ధతి ద్వారా అంచనా వేయాలి.
* టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ, డీఎస్సీ పరీక్షను 80 మార్కులకు నిర్వహిస్తారు.
* ప్రతి ప్రశ్నకు అరమార్క్ చొప్పున 160 ప్రశ్నలు ఉంటాయి.
DSE Hall Ticket: డీఎస్సీ హాల్టికెట్లో అబ్బాయికి బదులు అమ్మాయి ఫొటో.. అప్లై ఎలా చేశారో..!
తాజావార్తలు
-
Meenakshi Seshadri: ‘ఏ పాత్రైనా ఓకే.. ఒక్క ఛన్స్ ఇవ్వండి..‘ఆపద్బాంధవుడు’ హీరోయిన్ ఎమోషనల్ వీడియో!
-
Quad Meeting: భారత్ అధ్యక్షతన క్వాడ్ సమావేశం.. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు నాలుగు దేశాల ఐక్యం.!
-
Eggs in Summer: వేసవిలో గుడ్లు తింటున్నారా..? ఈ సమస్యలు తప్పవు..!
-
Rohit Sharma: రోహిత్ శర్మకి పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం.. మే 25న ఆ అవార్డును ఎందుకు అందుకోలేదు?
-
IPL 2026 Best Playing 11: ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయింగ్ 11.. ‘కింగ్’కు చోటే లేదు, జట్టులో ఊహించని పేర్లు!
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!