Malakpet Sirisha Case: మలక్పేట్ శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్
- మలక్పేట్ శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్
- పోస్టుమార్టంతో వెలుగులోకి కీలక విషయాలు
హైదరాబాద్ మలక్పేటలో వివాహిత శిరీష్ హత్య కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శిరీషాను భర్త వినయ్, ఆడపడుచు సరిత చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సరిత అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకే శిరీషను చంపినట్లుగా పోలీసులు తేల్చారు.
ఇది కూడా చదవండి: YS Jagan: ప్రతి మహిళకు సీఎం రూ.36 వేల బాకీ ఉన్నారు.. చిన్నపిల్లలకు కూడా!
Also Read
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ఆరు నెలల క్రితమే శిరీష ఆడపడుచు సరిత అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చింది. అప్పటి నుంచి ఆమె అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. అయితే తమ కుటుంబ పరువుపోతుందని శిరీష మందలించింది. దీంతో సరిత పగతో రగిలిపోతుంది. అదునుకోసం వేచి చూస్తోంది.
ఇది కూడా చదవండి: Dil Raju : విజయ్ దేవరకొండ ‘ రౌడీ జనార్ధన్’
ఇదిలా ఉంటే శిరీష్ కొంతకాలం నుంచి మత్తు ఇంజక్షన్లు వాడుతోంది. అయితే ఈనెల 2న సరిత-శిరీష మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం శిరీషకు సారీ చెప్పి నిద్రపోయేందుకు సరిత మత్తు ఇంజక్షన్ ఇచ్చింది. అధిక డోస్లో ఇవ్వడంతో శిరీష రాత్రి మత్తులోకి జారిపోయింది. ఓవర్డోస్ ఇచ్చి నిద్రలోనే శిరీష చనిపోయేలా సరిత చేసింది. మరుసటిరోజు శిరీషను లేపేందుకు ప్రయత్నించినట్టు సరిత డ్రామా ఆడింది. శిరీష లేవడం లేదంటూ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అంతేకాకుండా శిరీష గుండెపోటుతో చనిపోయిందని డాక్టర్లతో చెప్పించింది. అనంతరం మృతదేహాన్ని హుటాహుటినా సరిత, వినయ్ దోమలపెంటకు తరలించారు. బాధితురాలి సోదరి స్వాతికి వినయ్ ఫోన్ చేసి ఛాతీ నొప్పితో శిరీష చనిపోయినట్లు తెలిపాడు. అనుమానంతో హైదరాబాద్లో ఉంటున్న శిరీష మేనమామకు స్వాతి విషయాన్ని తెలియజేసింది. మేనమామ ఎంటర్కావడంతో హత్య బట్టబయలైంది. దోమలపెంట నుంచి మృతదేహాన్ని ఉస్మానియాకు రప్పించి పోస్టుమార్టం జరిపించాడు. శిరీషది హత్యగా పోస్టుమార్టంలో బయటపడింది. దీంతో పోలీసులు సరిత, వినయ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
-
Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
-
CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
-
UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!