Telangana Auto Drivers: కొత్త ఆటోల కొనుగోలుకు ‘నో పర్మిట్’.. జీరో పొల్యూషన్పై రవాణా శాఖ దృష్టి..
- రాష్ట్రంలో కాలుష్యం పెరిగిపోతోందని పర్యావరణ శాఖ నివేదికలు..
- రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీలో కూడా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది..
- డీజిల్- పెట్రోల్ ఆటోల నియంత్రణపై దృష్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Auto Drivers: రాష్ట్రంలో కాలుష్యం పెరిగిపోతోందని పర్యావరణ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో భవిష్యత్ తరాల మనుగడకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా డీజిల్, పెట్రోల్ ఆటోల నియంత్రణపై దృష్టి సారించింది. ఎలక్ట్రిక్ ఆటోలు జోరో పొల్యూషన్ ఉంటుందని కావున ప్రభుత్వం వాటిని ప్రోత్సహించాలన్నారు. దీంతో డీజిల్, పెట్రోల్ ఆటోలను కొత్తగా కొనుగోలు చేసేవారికి నో పర్మిట్ నిబంధనను అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 733 ఆటోలు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలో 1.5 లక్షల ఆటోలు నమోదయ్యాయి. దీంతో మరింత పెరుగుతుందని భావించిన ప్రభుత్వం కాలుష్య నివారణకు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కొత్త కొనుగోలుదారులకు ‘నో పర్మిట్’ నిబంధనను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read also: Revanth Reddy: సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రేవంత్ రెడ్డి.. గ్రామస్తులతో కలిసి దసరా వేడుకలు
Also Read
- Hyderabad: మాదాపూర్లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
- Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
- Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీలో కూడా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. జిల్లాలో ఇప్పటికే 25 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారు. డీజిల్తో నడిచే బస్సుల గడువు సమీపిస్తున్నందున వాటి స్థానంలో బ్యాటరీతో నడిచే బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజా రవాణాలో ఆటోల వినియోగం ఎక్కువగా ఉన్నందున వాటి స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహిస్తామని, కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో కాలుష్యాన్ని తగ్గించవచ్చని పర్యావరణవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Heavy Rains: తుఫాన్పై వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీతోపాటు తెలంగాణకు భారీ వర్షాలు
తాజావార్తలు
-
Puri Jagannadh: “ఫిజిక్స్ ముందు సెల్ఫ్ కంట్రోల్ నేర్పండి”..స్కూళ్లపై పూరి జగన్నాథ్ ఫైర్..
-
Reliance Industries: రిలయన్స్ ఇన్వెస్టర్లకు పండగ.. ఐదు రోజుల్లోనే రూ.24 వేల కోట్ల సంపద
-
Ansiba Hassan: ‘జిహాదీ’ అంటూ వేధించారు.. మలయాళ నటి షాకింగ్ కామెంట్స్
-
KTR: “మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి”.. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
-
Pakistan: హైజాక్ చేసిన అదే రైలు.. “జాఫర్ ఎక్స్ప్రెస్”నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?