Telangana Narcotics Police: బంపర్ ఆఫర్.. గంజాయి సమాచారం ఇవ్వండి రూ.2 లక్షలు పొందండి..
- సామాన్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు..
- గంజాయిపై సమాచారం ఇచ్చిన వారికి భారీ రివార్డు..
- ఏకంగా 2 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటన..
- ఫిర్యాదు చేసేందుకు 8712671111కు సమాచారం ఇవ్వండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Narcotics Police: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ డ్రగ్స్, మద్యం తాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీసులు కూడా డ్రగ్స్పై చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈనేపథ్యంలో.. తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు తాజాగా సామాన్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గంజాయిపై సమాచారం ఇచ్చిన వారికి భారీ రివార్డు ప్రకటించారు. ఏకంగా 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అయితే, 100 కిలోల కంటే ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ గురించి సమాచారం ఇస్తే మాత్రమే ఈ మొత్తాన్ని బహుమతిగా గెలుచుకునే అవకాశం ఉంది. డ్రగ్స్, గంజాయిపై ఫిర్యాదు చేసేందుకు 8712671111కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
Read also: CM Stalin: కచ్చతీవును ఇంకెప్పుడు స్వాధీనం చేసుకుంటారు.. ప్రధానిపై స్టాలిన్ ఫైర్..!
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 1,892 డ్రగ్స్ కేసులు నమోదైనట్లు నార్కోటిక్ పోలీసులు తెలిపారు. జనవరి నుంచి ఇప్పటి వరకు రూ.179.3 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్స్ పోలీసులు తెలిపారు. జనవరి నుంచి జూన్ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా 679 గంజాయి కేసులు నమోదు కాగా, 120.41 కోట్ల రూపాయల విలువైన 42,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలో డ్రగ్స్ కేసులతో పాటు సైబర్ క్రైమ్ కేసులు కూడా భారీగా పెరిగాయని.. అధికారులు తెలిపారు. ఈ ఏడాది గడిచిన 6 నెలల్లో దాదాపు 2.52 లక్షల సైబర్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆరు నెలల్లో మోసగాళ్ల నుంచి దాదాపు 262 కోట్ల రూపాయల నగదు బయటపడిందని, 5,191 మంది బాధితులకు తిరిగి చెల్లించామని ఆయన చెప్పారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
CM Revanth Reddy: నేడు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్.. మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఎవరికి?
తాజావార్తలు
-
RCB Vs GT: “అతడిని ఆడిస్తే RCB ఓడిపోవడం ఖాయం”.. ఫైనల్కు ముందు మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Passive Smoking: భర్త సిగరేట్ తాగితే భార్యకు కూడా డేంజర్.. పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గుతుందట.. షాకింగ్ ఫ్యాక్ట్స్!
-
Electric Scooters: ఓలా, టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా.. వీటిలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్? పూర్తి వివరాలు
-
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ డ్రామా… ఐయండిబిలో 9.1 రేటింగ్… తెలుగులోనూ చూడచ్చు
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..