KTR Tweet: కాంగ్రెస్ పై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతాం.. అప్పుల అంశంపై కేటీఆర్ ట్వీట్..
- కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతాం..
- రాష్ట్రంలో కేసీఆర్ రూ.7 కోట్లు అప్పులు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలపై కేటీఆర్ ట్వీట్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అధోగతి పాలయ్యిందని, కేసీఆర్ రూ.7 కోట్లు అప్పులు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఇవాళ (సోమవారం) ఎక్స్ వేదిక ద్వారా అప్పుల వ్యవహారంపై కేటీఆర్ స్పందించారు.
Read also: Ex MLA Shakeel Son: నేడు పోలీసుల విచారణకు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్..
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
రాష్ట్ర అప్పులు రూ.7 లక్షల కోట్లు అని చెప్పి అసెంబ్లీని, తెలంగాణ ప్రజలను పదే పదే తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతాం. ఆర్బీఐ నివేదిక ప్రకారం.. అప్పు కేవలం రూ. 3.89 లక్షల కోట్లు. అయితే అప్పుల గురించి ఆర్థిక మంత్రి ప్రసంగం రూ. 7 లక్షల కోట్లు అనేది పూర్తిగా అవాస్తవమని కేటీఆర్ పేర్కొన్నారు. భారత రాష్ట్రాలపై గణాంకాల హ్యాండ్ బుక్ నివేదిక తేల్చిచెప్పిందని అన్నారు. ఆర్థిక మంత్రి ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ ప్రతిష్టను దిగ జార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ శాసనసభ విధివిధానాల రూల్ 168 (1) కింద ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ శాసన సభా పక్షం పార్టీ తరపున సభా హక్కుల ఉల్లంఘన నోటీసును అందజేస్తున్నామని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
We will be moving a privilege motion against the Congress Govt for its repeated attempts to mislead the legislature & the people of Telangana by stating that the total state debt is 7 lakh crore where as RBI report exposed their lies stating that the debt is only 3.89 lakh crore… pic.twitter.com/Of7N3Yk0I1
— KTR (@KTRBRS) December 16, 2024
Telangana Cabinet Meeting: నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం.. అసెంబ్లీ కమిటీహాల్లో భేటీ..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!