KTR Tweet: కాంగ్రెస్ పై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతాం.. అప్పుల అంశంపై కేటీఆర్ ట్వీట్..
- కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతాం..
- రాష్ట్రంలో కేసీఆర్ రూ.7 కోట్లు అప్పులు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలపై కేటీఆర్ ట్వీట్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అధోగతి పాలయ్యిందని, కేసీఆర్ రూ.7 కోట్లు అప్పులు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఇవాళ (సోమవారం) ఎక్స్ వేదిక ద్వారా అప్పుల వ్యవహారంపై కేటీఆర్ స్పందించారు.
Read also: Ex MLA Shakeel Son: నేడు పోలీసుల విచారణకు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్..
Also Read
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
రాష్ట్ర అప్పులు రూ.7 లక్షల కోట్లు అని చెప్పి అసెంబ్లీని, తెలంగాణ ప్రజలను పదే పదే తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతాం. ఆర్బీఐ నివేదిక ప్రకారం.. అప్పు కేవలం రూ. 3.89 లక్షల కోట్లు. అయితే అప్పుల గురించి ఆర్థిక మంత్రి ప్రసంగం రూ. 7 లక్షల కోట్లు అనేది పూర్తిగా అవాస్తవమని కేటీఆర్ పేర్కొన్నారు. భారత రాష్ట్రాలపై గణాంకాల హ్యాండ్ బుక్ నివేదిక తేల్చిచెప్పిందని అన్నారు. ఆర్థిక మంత్రి ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ ప్రతిష్టను దిగ జార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ శాసనసభ విధివిధానాల రూల్ 168 (1) కింద ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ శాసన సభా పక్షం పార్టీ తరపున సభా హక్కుల ఉల్లంఘన నోటీసును అందజేస్తున్నామని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
We will be moving a privilege motion against the Congress Govt for its repeated attempts to mislead the legislature & the people of Telangana by stating that the total state debt is 7 lakh crore where as RBI report exposed their lies stating that the debt is only 3.89 lakh crore… pic.twitter.com/Of7N3Yk0I1
— KTR (@KTRBRS) December 16, 2024
Telangana Cabinet Meeting: నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం.. అసెంబ్లీ కమిటీహాల్లో భేటీ..
తాజావార్తలు
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!