CM Chandrababu Naidu: ఆంధ్రపదేశ్, తెలంగాణ నాకు రెండు కళ్లు..
- భారీ ర్యాలీ తో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు ఏపీ సీఎం చంద్రబాబు..
- ఆంధ్రపదేశ్- తెలంగాణ రెండూ నాకు రెండు కళ్లు..
- నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు..
- ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టింది ఈ గడ్డ పైనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Naidu: ఆంధ్రపదేశ్, తెలంగాణ రెండూ నాకు రెండు కళ్లు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జూబ్లీహిల్స్ లోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసం నుండి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు భారీ ర్యాలీ తో బయలు దేరారు. ర్యాలీలో భారీగా టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక చంద్రాబాబు ట్రస్ట్ భవన్కు తొలిసారి రావడంతో టీడీపీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన సభా వేదిక పైకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్నారు. ట్రస్ట్ భవన్ కు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. వేదికపైకి వచ్చిన వెంటనే అభిమానులు కార్యకర్తలకు చంద్రబాబు అభివాదం చేశారు. అనంతరం సభా వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు నివాళుల ఆర్పించారు.
Read also: Chalasani Srinivas: గుజరాత్ పాలకుల కాళ్ళ కింద తెలుగు రాష్ట్రాలు ఉండాలా
Also Read
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలని తెలిపారు. మహా నాయకుడు యుగపురుషుడు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టింది ఈ గడ్డ పైనే అని అన్నారు. తెలుగు జాతికి అన్యాయం జరిగిందని వారికి అండగా నిలబడడానికి తెలుగు దేశం పార్టీ పెట్టారని తెలిపారు. ఇక్కడికి వచ్చిన మీ అందరినీ చూస్తుంటే మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వికసిస్తుంది అనిపిస్తుందని తెలిపారు. నాకు ఆంధ్రపదేశ్ తెలంగాణ రెండూ రెండు కళ్లని హర్షం వ్యక్తం చేశారు. పటేల్ పట్వారీ విధానాన్ని రద్దు చేసి వారికి స్వాతంత్య్రం కల్పించింది తెలుగు దేశం పార్టీ తరుపున నందమూరి రామారావు అన్నారు. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ నుండి నాయకులు పోయారు.. కానీ కార్యకర్తలు వెళ్ళలేదని చంద్రబాబు అన్నారు. తెలుగు జాతి ఉన్న వరకు తెలుగుదేశం పార్టీ ఉంటదని తెలిపారు.
Kalki2898AD Records: సౌత్ ఇండియా హీరోలలో ‘ఒకే ఒక్కడు’ ప్రభాస్!
తాజావార్తలు
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!