CM KCR : రాష్ట్రం ఏర్పడ్డాక ఒక టాస్క్లా పని చేశాం.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్రెడ్డి సోమవారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆరెస్ పార్టీలో చేరారు. ఆయనకు సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్రావు, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ప్రభుత్వ విస్ గొంగిడి సునిత, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి సహా జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఒక టాస్క్ కోసం పుట్టిన పార్టీ అని, అవమానాలు, అవహేళనలు ఎదర్కొని రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఒక టాస్క్లా పని చేశామని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలన్నారు సీఎం కేసీఆర్. కరెంట్ లేక గతంలో పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉండేదని, అందుకే రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తున్నామన్నారు.
Also Read : Uttar Pradesh: నేలకూలిన విమాన ఇంధన ట్యాంక్లు.. ఆ లోపం వల్లే..!
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఆఫీసర్లతో మాట్లాడానన్న సీఎం కేసీఆర్.. రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఎలా ఇస్తామని అడిగానన్నారు. కరెంట్ అధికారుల సూచనలతో సబ్స్టేషన్లలో మార్పులు చేశామని, అత్యవసరంగా వాడుకునేందుకు కరెంట్ కొనాల్సి ఉంటుందని అధికారులు చెప్పారన్నారు. ఎంత ఖర్చైనా సరే కరెంట్ కొనాలని చెప్పాను. తలసరి ఆదాయంలో ఇండియాలోనే నెంబర్వన్ అని ఆయన అన్నారు. 80 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే దాని అప్పు ఎప్పుడో తేరిపోయిందని, రాష్ట్రంలో మూడు పంటలు పండుతున్నాయన్నారు. రోడ్డుకు ఇరువైపులా ధాన్యపురాశులే కన్పిస్తున్నాయని, రాష్ట్రంలోని రైసు మిల్లులన్నీ వరి ధాన్యంతో నిండిపోయాయన్నారు.
Also Read : Taneti Vanitha: అత్యాచారానికి గురై మృతిచెందిన మైనర్ బాలిక కుటుంబానికి 10 లక్షల ఆర్థికసాయం
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!