Maoist: నేటి నుంచి మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాలు.. పోలీసుల అలర్ట్
- తెలంగాణ-ఛత్తీ్స్ గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో హైటెన్షన్..
- నేటి నుంచి మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాలు..
- పీఎల్జీఏ వారోత్సవాలను భగ్నం చేయాలని పోలీసుల ప్రయత్నాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist: తెలంగాణ-ఛత్తీ్స్ గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. నేటి (డిసెంబర్ 2) నుంచి జరగనున్న మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలకు దండకారణ్యం వేదికగా మారింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏజెన్సీలు, అడవుల్లో నక్సల్స్ కోసం గాలిస్తున్నారు. మండలాల్లో.. సరిహద్దులకు దారి తీసే మార్గాల్లో భారీగా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ నాకా బందీ నిర్వహిస్తున్నారు పోలీసులు.. ఇప్పటికే ముందు జాగ్రత్తగా అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేయించి.. హిట్ లిస్టులో ఉన్న నేతలను అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Pushpa 2: పుష్ప 2పై షాకింగ్ ట్వీట్ పెట్టి డిలీట్ చేసిన టీడీపీ ఎంపీ
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
కాగా, ఈ సంవత్సరం జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 261 మంది మావోయిస్టులు చనిపోయిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణకు పీఎల్జీఏ ఈ వారోత్సవాలను వేదికగా మార్చుకోగా.. ఆ ప్రయత్నాలను భగ్నం చేయాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో.. అడవుల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంటోంది. ఛత్తీ్సగఢ్లో గడ్డు పరిస్థితులు ఎదురవుతుండటంతో తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్న మావోయిస్టులకు.. ఇక్కడి భూభాగంపై కాలు పెట్టగానే.. కాల్పులు ఘన స్వాగతం పలుకుతాయి అన్నట్లుగా నిఘా వ్యవస్థ పెరిగిపోయింది. ఈ ఏడాది తెలంగాణలో 4 ఎన్కౌంటర్లు జరిగాయి.. 15 మంది నక్సల్స్ చనిపోగా.. వీరిలో ముగ్గురు మాత్రమే తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. మిగతా వారందరూ ఛత్తీ్సగఢ్కు చెందిన వారే అని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!