Munugodu By Poll: బుకీలపై పోలీసులు కన్ను.. అభ్యర్థుల గెలుపుపై జోరుగా బెట్టింగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munugodu By Poll: ఇవాళ మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ జరగనున్న నేపధ్యంలో బెట్టింగ్ రాయుళ్లు ముందుగానే చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో తిష్టవేరు. ముందుగా పోలింగ్ పర్సంటేజ్ ఎంత నమోదు కానుంది, ఎవరికి అనుకూలంగా ఉంటుందనే అంశాలపై కూడా బెట్టింగ్ నడుస్తోంది. భారీ స్థాయిలో బెట్టింగ్లు కాయడానికి వచ్చిన బుకీలు చాపకింద నీరులా మునుగోడులో తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని పందాలు వేసుకుంటున్నారు. అయితే.. డబ్బు లావాదేవీలను కూడా పోలీసులు రైడ్ చేసి పట్టుకునే అవకాశముండటంతో ఆన్ లైన్ ద్వారా యూపీఐ పేమెంట్స్, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ద్వారా ట్రాన్సాక్షన్లు ఫాలో అవుతున్నారు కేటుగాళ్లు.. అభ్యర్థులు ఎవరు గెలుస్తారన్న దానిపై బెట్టింగ్ లు జోరందుకున్నాయి. బెట్టింగుల కోసం కారులు తరలిస్తున్న డబ్బును పోలీసులు పట్టుకున్నారు. డబ్బును సీజ్ చేశారు. కారు ఎవరిది, వ్యక్తులను ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే.. దేశంలోని పలు మెట్రో నగరాలకు చెందిన బుకీలో ఐపీఎల్ తరహాలోనే మునుగోడు గెలుపు.. ఓటములపై జూదం నిర్వహించేందుకు భాగ్యనగరంలోని త్రీ స్టార్, టూ స్టార్ హోటళ్లలో దిగిపోయారు. ఈనేపథ్యంలో.. వారిచేతికి మట్టి అంటకుండా నగదు ప్రత్యక్ష బదిలీలు జరపకుండా మునుషులు కనిపించకుండా కోట్లలో పందాలు నిర్వహిస్తున్నారు. ఇక,బెట్టింగ్ విషయంలో అన్నీ చోట్ల జరిగినట్లుగా కాకుండా మునుగోడు ఎన్నిక విషయానికి వచ్చే సరికే కొత్త ఫార్ములాను ఆచరిస్తున్నారు.
Read also: Theft In Apple Company: అట్టుంతది మనతోటి.. ఏడేళ్లుగా ఎవరికీ తెలియకుండా రూ.140కోట్లు కొట్టేసిండు
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
ఇక..మునుగోడు లో మేమంటే మేమె గెలుస్తామని ధీమాతో ఉన్నారు అభ్యర్థులు. మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక అయినప్పటికి ఫలితం కోసం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరకు ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణకు దగరలో ఉన్న ఒక జిల్లాలో మునుగోడు ఫలితాలపై కోట్ల రూపాయల్లో బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ఇవాళ పోలింగ్ ముగిసాక ఫలితాలకు మరో రెండు రోజులు టైమ్ ఉండటంతో పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే రూ.లక్షల్లో హవాలా డబ్బులు పట్టుకున్నారు పోలీసులు. బెట్టింగ్ ల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో
Vikarabad Accident: వికారాబాద్ ఘటన.. మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!