మహబూబ్ నగర్కు 900 పడకల ఆస్పత్రి: మంత్రి హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబ్నగర్ నుంచి ఇప్పటికి ఎంతో మంది మంత్రులు వచ్చినా ఇప్పటి వరకు అభివృద్ధి కాలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. అతి త్వరలోనే రూ. 200 కోట్ల నిధులతో కొత్తగా 900 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. మంగళవారం జిల్లాలోని బాలానగర్లో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు మహబూబ్ నగర్ అభివృద్ధిని ఏనాడో విస్మరించాయన్నారు.
Read Also: ఏ చిన్న లక్షణం కనిపించినా కోవిడ్ పరీక్షలు చేయించుకోండి: మంత్రి అప్పలరాజు
Also Read
కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సాగు నీటిలోనూ జిల్లాను నెంబర్ వన్ చేశామని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాతే.. మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు. దేశ వ్యాప్తంగా వైద్య రంగంలో నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంకుల్లోనూ తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రం అయిన ఉత్తర ప్రదేశ్ చివరి స్థానంలో ఉందన్నారు.
తాజావార్తలు
-
India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!