Harish Rao: గొల్ల కురుమలు ధర్మానికి కట్టుబడతారు
తెలంగాణ గొల్ల, కురుమల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇబ్రహీం పట్నం మన్నేగూడలో యాదవ – కురుమ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. నవంబర్ 3 తర్వాత గొర్రెల పంపిణీ ని ఎవరూ అడ్డుకోలేరు అన్నారు మంత్రి తలసాని. మేలు చేసిన కేసీఆర్ ప్రభుత్వంకు అండగా నిలబడాలని కోరుతున్నా అన్నారు. గొల్ల కురుమల ప్రతిపాదనలను కేసీఆర్ దృష్టికి తీసుకెళతామని హామీ ఇస్తున్నానన్నారు తలసాని.
Read Also: Tollywood : ఈ వారం చిన్నసినిమాల సందడి!
Also Read
- Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
- Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Off The Record : సర్ సర్వేకు మజ్లిస్ మార్క్ ట్రీట్మెంట్ మొదలైందా?
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మాట తప్పని వాళ్ళు … మడమ తిప్పని వాళ్ళు గొల్ల కురుమలు. గొల్ల కురుమలు ధర్మం వైపు ఉంటారు. చంద్రబాబు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు గొర్రెల స్కీమ్ కు గ్యారంటీ ఇవ్వలేదు. కానీ 75 శాతం సబ్సడీతో గొర్రెల పంపిణి కేసీఆర్ చేస్తున్నారు. చట్ట సభల్లో గొల్ల కురుమలకు రాజకీయ ప్రాధాన్యత కేసీఅర్ ఇచ్చారన్నారు మంత్రి హరీష్ రావు. గొర్రెల స్కీమ్ ను చూసి ఇతర రాష్ట్రాల వారు కూడా ప్రశంసిస్తున్నారు. ఇటీవల కర్నాటక మంత్రి ఒకరు గొర్రెల స్కీం దేశంలో ఎక్కడా లేదన్నారు.
బీజేపీ బీసీ కోసం కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టమని అంటే పెట్టలేదు.. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఏమీ చేయవు…కానీ కేసీఅర్ చేసే పనులను ఆపుతారు.. గొర్రెల డబ్బులు రావని ప్రచారం చేస్తున్నారు.. కేసీఅర్ కరెంటు బాధలు లేకుండా చేస్తున్నారు. బీజేపీ కేంద్రంలో చేసింది ఏంలేదన్నారు మంత్రి తలసాని. ఝుటా మాటలు మాట్లాడే వారిని నమ్మవద్దన్నారు మంత్రి హరీష్ రావు. శ్రీకృష్ణుడు ఎలా న్యాయం వైపు నిలబడ్డారో మీరు కూడా ఇప్పుడు అలా నిలబడాలి. కొమరవెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేసింది కేసీఅర్ మాత్రమే. 11 వేల కోట్లతో గొర్రెల పంపిణీ చేస్తున్నారు కేసీఅర్. కేంద్ర మంత్రి రూపాల తెలంగాణ రాష్ట్ర పథకాలను ప్రశంసించారు. గిరిరాజ్ సింఘ్ కూడా పశువుల అంబులెన్స్ స్కీమ్ ను ప్రశంసించారు. మీ కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కు అండగా ఉండాలని కోరుతున్నారు. దొడ్డి కొమురయ్య జయంతి,వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తాం అన్నారు మంత్రి కేటీఆర్.
Read Also: పులిపిర్లకు చెక్ పెట్టండిలా..
తాజావార్తలు
-
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
-
ప్రియాంక ఖాతాలో మరో గ్లోబల్ అవార్డు!
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!