Harish Rao: పోలీస్, పొలిటికల్, జర్నలిస్టులు.. వాల్ల బాధలు వారికి మాత్రమే తెలుసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: సిద్దిపేట జిల్లా సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో స్నేహిత మహిళా సహకర కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు, సిద్దిపేట సిపి స్వేత ప్రారంభించారు. పోలీస్, పొలిటికల్, జర్నలిస్టులు వాళ్ళు పండుగ, సెలవులు లేకుండా తమ పిల్లలను, ఆరోగ్యాన్ని పక్కన పెట్టీ నిరంతరం పని చేస్తారని ప్రశంసించారు. కానీ వాల్ల బాధలు వారికి మాత్రమే తెలుసన్నారు మంత్రి. పోలీసులకు 55 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆరోగ్య రక్షణ కార్యక్రమం రెండేళ్లపాటు కొనసాగుతుందని మంత్రి తెలిపారు. అవసరమైతే కొద్దిరోజులు పొడిగిస్తామని మల్లి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సిద్దిపేట ఆదర్శంగా నిలవాలని హరీశ్ అన్నారు. అన్ని సొసైటీలు కొన్ని పనులకు దరఖాస్తులు ఇస్తారని, అయితే పోలీసు సొసైటీ దరఖాస్తులు ఇవ్వడం లేదన్నారు. ప్రజల కోసం కుటుంబాలు, పండుగలు వదిలి పోలీసులు పని చేస్తారన్నారు. పైలట్ ప్రాజెక్టుగా సిద్దిపేట జిల్లాను ఎంపిక చేసినట్లు తెలిపారు. సిద్దిపేట అన్ని విషయాల్లో ముందు ఉంటదని, అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో నంబర్ వన్ సిద్దిపేట అన్నారు మంత్రి హరీష్ రావు. భారత దేశంలో మాంసం తినే వాళ్ళలో తెలంగాణ మొదటి స్థానంలో, రాజస్థాన్ లాస్ట్ ప్లేస్ లో ఉందని మంత్రి తెలిపారు.
Read also:India’s Hiring Intent: ‘అనుభవం’ ఎవరికి కావాలండి?. Q4లో సంస్థల నియామక ఉద్దేశాలు.
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
గంగుల కమలాకర్ను ఓదార్చిన మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్:

తండ్రి మృతితో బాధపడుతున్న మంత్రి గంగుల కమలాకర్ను మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్లు ఓదార్చారు. గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య(87) గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల, ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్లు కరీంనగర్లోని గంగుల ఇంటికి చేరుకుని మల్లయ్య పార్ధివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరికొద్ది సేపట్లో మంత్రి గంగుల తండ్రి అంత్యక్రియలు జరుగనున్నాయి.
Rohit Reddy: నేడు హైకోర్టులో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి రిట్ పిటిషన్పై విచారణ
తాజావార్తలు
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!