Harish Rao: పోలీస్, పొలిటికల్, జర్నలిస్టులు.. వాల్ల బాధలు వారికి మాత్రమే తెలుసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: సిద్దిపేట జిల్లా సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో స్నేహిత మహిళా సహకర కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు, సిద్దిపేట సిపి స్వేత ప్రారంభించారు. పోలీస్, పొలిటికల్, జర్నలిస్టులు వాళ్ళు పండుగ, సెలవులు లేకుండా తమ పిల్లలను, ఆరోగ్యాన్ని పక్కన పెట్టీ నిరంతరం పని చేస్తారని ప్రశంసించారు. కానీ వాల్ల బాధలు వారికి మాత్రమే తెలుసన్నారు మంత్రి. పోలీసులకు 55 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆరోగ్య రక్షణ కార్యక్రమం రెండేళ్లపాటు కొనసాగుతుందని మంత్రి తెలిపారు. అవసరమైతే కొద్దిరోజులు పొడిగిస్తామని మల్లి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సిద్దిపేట ఆదర్శంగా నిలవాలని హరీశ్ అన్నారు. అన్ని సొసైటీలు కొన్ని పనులకు దరఖాస్తులు ఇస్తారని, అయితే పోలీసు సొసైటీ దరఖాస్తులు ఇవ్వడం లేదన్నారు. ప్రజల కోసం కుటుంబాలు, పండుగలు వదిలి పోలీసులు పని చేస్తారన్నారు. పైలట్ ప్రాజెక్టుగా సిద్దిపేట జిల్లాను ఎంపిక చేసినట్లు తెలిపారు. సిద్దిపేట అన్ని విషయాల్లో ముందు ఉంటదని, అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో నంబర్ వన్ సిద్దిపేట అన్నారు మంత్రి హరీష్ రావు. భారత దేశంలో మాంసం తినే వాళ్ళలో తెలంగాణ మొదటి స్థానంలో, రాజస్థాన్ లాస్ట్ ప్లేస్ లో ఉందని మంత్రి తెలిపారు.
Read also:India’s Hiring Intent: ‘అనుభవం’ ఎవరికి కావాలండి?. Q4లో సంస్థల నియామక ఉద్దేశాలు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
గంగుల కమలాకర్ను ఓదార్చిన మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్:

తండ్రి మృతితో బాధపడుతున్న మంత్రి గంగుల కమలాకర్ను మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్లు ఓదార్చారు. గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య(87) గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల, ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్లు కరీంనగర్లోని గంగుల ఇంటికి చేరుకుని మల్లయ్య పార్ధివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరికొద్ది సేపట్లో మంత్రి గంగుల తండ్రి అంత్యక్రియలు జరుగనున్నాయి.
Rohit Reddy: నేడు హైకోర్టులో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి రిట్ పిటిషన్పై విచారణ
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!