Hyderabad : హైదరాబాద్ నగరంలో రెచ్చిపోతున్న దొంగల ముఠాలు..
- హైదరాబాద్ నగరంలో రెచ్చిపోతున్న దొంగల ముఠాలు..
- వరుస దోపిడీలు-దొంగతనాలతో హల్చల్..
- 15 లక్షల నగదు- బంగారం కాజేసిన ముఠా..
- బ్యాంకు సీసీ కెమెరాలో రికార్డు అయిన నిందితుల కదలికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad : హైదరాబాద్ నగరంలో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నారు. పోలీసులు దొంగల ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నా దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. ఒక్కరోజులో వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. సీసీ కెమరాల్లో రికార్డు అవుతున్నా పోలీసులకు మాత్రం ఆధారాలు మాత్రం సేకరించేలేక పోతున్నారు. ఇదే అలుసుగా చూసుకున్న ముఠాగా ఏర్పడి దోపిడీలకు పాల్పడుతున్నారు. దీంతో నగరంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరుస దోపిడీలు, దొంగతనాలతో అంతర్రాష్ట్ర ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. నగరంలో ఎక్కడెక్కడ దొంగల ముఠా తెగబడ్డారంటే..
Read also: CM Chandra babu: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు భావోద్వేగం(వీడియో)
Also Read
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
- Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
వనస్థలిపురంలో దారి దోపిడీ మరవక ముందే మేడ్చల్ లో గోల్డ్ షాప్ లో రాబరికి యత్నం చేసిన ఘటనలు నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు. వనస్థలిపురంలో బ్యాంకు నంచి డ్రా చేసుకొని వస్తున్న వ్యక్తి నుండి 15 లక్షల నగదు, బంగారాన్ని ముఠా కాజేయడంతో సంచలనంగా మారింది. బ్యాంకు సీసీ కెమెరాలో నిందితుల కదలికలు రికార్డు అయ్యాయి. కారులో డబ్బులు బ్యాగు లాక్కొని ఇద్దరు దుండగులు బైక్ పై పరారయ్యారు. నిన్న మేడ్చల్ లో పట్టపగలే గోల్డ్ షాపులోకి జొరబడి దోపిడీకి యత్నించారు. యజమానిపై కత్తితో దాడిచేసి ఇద్దరు దుండగులు బైక్ పై పరారయ్యారు. సీసీ కెమెరాల్లో దృష్యాలు రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాల్లో దొంగలు కనపడుతున్నా పోలీసులకు దోపిడీ ముఠాల ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. హైదరాబాద్ నగరంలో వరుస చోరీలతో ధార్ గ్యాంగ్ హల్చల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హయత్ నగర్ ప్రజయ్ గుల్మహర్ గేటెట్ కమ్యూనిటీలో ఆరు ఇండ్లలో వరుస చోరీలు పోలీసులకు సవాల్ గా మారింది. పటాన్ చెరువు రుద్రారంలో ఇండ్లలో దొంగల వరుస చోరీలకు పాల్పడ్డారు. ఉప్పల్ చిలుకా నగర్ లో వృద్ద దంపతులను బందించి దోపిడీ యత్నం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలా వేరు వేరు చోట్లు వరుస దొంగతనాలు జరుగుతుండటంతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరి దొంగల ముఠాను పోలీసులు పట్టుకుంటారా? అనేది ప్రజల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారనేది వేచి చూడల్సిందే..
Tamilnadu : నుదిటిపై తిలకం.. ఇంటిపేరు ఉండకూడదు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం కొత్త రూల్స్
తాజావార్తలు
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..