Hyderabad : హైదరాబాద్ నగరంలో రెచ్చిపోతున్న దొంగల ముఠాలు..
- హైదరాబాద్ నగరంలో రెచ్చిపోతున్న దొంగల ముఠాలు..
- వరుస దోపిడీలు-దొంగతనాలతో హల్చల్..
- 15 లక్షల నగదు- బంగారం కాజేసిన ముఠా..
- బ్యాంకు సీసీ కెమెరాలో రికార్డు అయిన నిందితుల కదలికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad : హైదరాబాద్ నగరంలో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నారు. పోలీసులు దొంగల ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నా దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. ఒక్కరోజులో వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. సీసీ కెమరాల్లో రికార్డు అవుతున్నా పోలీసులకు మాత్రం ఆధారాలు మాత్రం సేకరించేలేక పోతున్నారు. ఇదే అలుసుగా చూసుకున్న ముఠాగా ఏర్పడి దోపిడీలకు పాల్పడుతున్నారు. దీంతో నగరంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరుస దోపిడీలు, దొంగతనాలతో అంతర్రాష్ట్ర ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. నగరంలో ఎక్కడెక్కడ దొంగల ముఠా తెగబడ్డారంటే..
Read also: CM Chandra babu: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు భావోద్వేగం(వీడియో)
Also Read
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
- CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
వనస్థలిపురంలో దారి దోపిడీ మరవక ముందే మేడ్చల్ లో గోల్డ్ షాప్ లో రాబరికి యత్నం చేసిన ఘటనలు నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు. వనస్థలిపురంలో బ్యాంకు నంచి డ్రా చేసుకొని వస్తున్న వ్యక్తి నుండి 15 లక్షల నగదు, బంగారాన్ని ముఠా కాజేయడంతో సంచలనంగా మారింది. బ్యాంకు సీసీ కెమెరాలో నిందితుల కదలికలు రికార్డు అయ్యాయి. కారులో డబ్బులు బ్యాగు లాక్కొని ఇద్దరు దుండగులు బైక్ పై పరారయ్యారు. నిన్న మేడ్చల్ లో పట్టపగలే గోల్డ్ షాపులోకి జొరబడి దోపిడీకి యత్నించారు. యజమానిపై కత్తితో దాడిచేసి ఇద్దరు దుండగులు బైక్ పై పరారయ్యారు. సీసీ కెమెరాల్లో దృష్యాలు రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాల్లో దొంగలు కనపడుతున్నా పోలీసులకు దోపిడీ ముఠాల ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. హైదరాబాద్ నగరంలో వరుస చోరీలతో ధార్ గ్యాంగ్ హల్చల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హయత్ నగర్ ప్రజయ్ గుల్మహర్ గేటెట్ కమ్యూనిటీలో ఆరు ఇండ్లలో వరుస చోరీలు పోలీసులకు సవాల్ గా మారింది. పటాన్ చెరువు రుద్రారంలో ఇండ్లలో దొంగల వరుస చోరీలకు పాల్పడ్డారు. ఉప్పల్ చిలుకా నగర్ లో వృద్ద దంపతులను బందించి దోపిడీ యత్నం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలా వేరు వేరు చోట్లు వరుస దొంగతనాలు జరుగుతుండటంతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరి దొంగల ముఠాను పోలీసులు పట్టుకుంటారా? అనేది ప్రజల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారనేది వేచి చూడల్సిందే..
Tamilnadu : నుదిటిపై తిలకం.. ఇంటిపేరు ఉండకూడదు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం కొత్త రూల్స్
తాజావార్తలు
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!