Reliance Foundation: ఒక్క అక్షరంతో కథే మార్చేసారు.. రిలయన్స్ పేరుతో ఫేక్ లెటర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reliance Foundation: రాష్ట్రంలో మీ ఫౌండేషన్ చేపడుతున్న సేవలను అభినందిస్తూ, కళాశాలల వారీగా అవసరమైన సౌకర్యాల గురించి విద్యాశాఖ అధికారులు ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్కు లేఖ రాశారు. ఈ లెటర్ చూసిన రిలయన్స్ అధికారులు షాక్ తిన్నారు.. ఇలా చేస్తాం అని ఎవరికీ చెప్పలేదని భావించిన ప్రతినిధులు అప్రమత్తమైన రిలయన్స్ ఐటీ సిబ్బంది లేఖను పరిశీలించారు. ఇంగ్లిష్ అక్షరాలలో ‘రిలయన్స్’ నుంచి ‘సీ’ అనే అక్షరాన్ని తొలగించి ‘ఎస్’ అక్షరంతో అక్షరాన్ని రూపొందించి విద్యాశాఖను మోసం చేస్తున్నట్టు గుర్తించారు. ప్రభుత్వం మరియు ప్రజలు. ఏపీలో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ కాగా.. సుబ్బారావు, గౌతంరెడ్డి కోసం సీసీఎస్ ఉన్నతాధికారులు వేట సాగిస్తున్నారు. కొంత కాలంగా తమ ఫౌండేషన్లో సభ్యులుగా చేర్చుకోవాలని అమాయకులను మోసం చేస్తున్నారని ఫౌండేషన్ ప్రతినిధి సచిన్ యశ్వంత్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read also: Game Changer: ఇండిపెండెన్స్ డే రోజైనా టీజర్ రిలీజ్ చేస్తారా?
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- CM Revanth Reddy : మూసీ, మెట్రోపై రగడ.. కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన సీఎం
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన ‘రిలయన్స్ ఫౌండేషన్’ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నకిలీ లేఖలు హల్ చల్ చేస్తున్నాయి. పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులుగా చెప్పుకుంటున్న సుబ్బారావు, గౌతురెడ్డిలు ఏపీ, తెలంగాణ విద్యాశాఖ అధికారులకు లేఖలు అందజేస్తున్నారు. వారి మాటలు నిజమని భావించిన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో అవసరమైన సౌకర్యాల వివరాలను వెల్లడించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయం ‘రిలయన్స్ ఫౌండేషన్’కి చేరడంతో అసలు రంగు బయటపడింది. అలాంటి వ్యక్తి తమ సంస్థలో పని చేయడం లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫౌండేషన్ ప్రతినిధి సచిన్ యశ్వంత్ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read also: KTR: ఐటీ, ఉద్యోగ కల్పనలో తెలంగాణే నెంబర్ వన్
రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. విద్యా, వైద్యం, క్రీడలు, మహిళా సాధికారత, కళలు, సంస్కృతి, వారసత్వం, పట్టణ సంబంధిత ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సుబ్బారావు, గౌతంరెడ్డి అనే వ్యక్తులు ‘రిలయన్స్’ ఫౌండేషన్ పేరుతో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సీఈవో జయప్రద, డిప్యూటీ డైరెక్టర్ ఎం. లకా్ష్మరెడ్డిలను సంప్రదించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక కళాశాలలు. కంపెనీ సీఎస్ఆర్ ఇన్చార్జి ఎలిజబెత్ నకిలీ సంతకాలతో కూడిన లేఖలను వారికి అందజేశారు. సంబంధిత అధికారులు సంబంధిత లేఖలను విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్కు పంపారు. దీంతో రాష్ట్రంలోని 280 కాలేజీలకు అవసరమైన వసతులపై నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
Liquor Shops: మద్యం దుకాణాల లైసెన్స్కు నోటిఫికేషన్.. ఈనెల 21న ఓపెన్ లాటరీ..
తాజావార్తలు
-
Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో ‘జై షా’ కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్లో స్కిన్ షో చేస్తే బూతులు?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!