Harish Rao: దళిత బందులో జర్నలిస్ట్ లకు అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: దళిత బందులో కూడా జర్నలిస్ట్ లకు అవకాశం కల్పిస్తామని మంత్రి హరీష్ రావు శుభవార్త చెప్పారు. సిద్దిపేట జిల్లాలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ ఇండ్ల పట్టాలు మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ రూపాయి ఖర్చు లేకుండా సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నారని పేర్కొన్నారు. 300 మందికి నేడు పట్టాలు పంపిణీ చేస్తున్నాం , త్వరలోనే అందరితో కలిసి సామూహిక గృహ ప్రవేశం చెద్దామన్నారు.
Read also: Dance Icon: ఆహా ‘డాన్స్ ఐకాన్’ విన్నర్స్ అసిఫ్, రాజు
Also Read
ఈ ఇండ్లు సుమారు 20 లక్షల రూపాయిలు విలువ ఉంటాయని అన్నారు. ఇవి ఎవరు అమ్మకూడదని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే మరో వెయ్యి ఇండ్లు కట్టిస్తామని తెలిపారు. గతంలో లబ్ది పొందని పేద జర్నలిస్టుల కోసం మూడు బ్లాక్ లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దళిత బందు లో కూడా జర్నలిస్ట్ లకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. స్వంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి త్వరలోనే నిధులు ఇస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Megastar: గోవాలో ల్యాండ్ అయిన మెగాస్టార్
తాజావార్తలు
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
-
Rajnikanth : రజనీ అనేవాడు అలంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పడు చేయను
-
Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..