Etela Rajender : ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA Etela Rajender Made Comments on Chief Minister K.Chandrashekar Rao.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మాక్ పోలింగ్ అనంతరం నిర్వహించిన మీడియా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వరదల వెనుకు విదేశీ కుట్ర ఉందన్న సీఎం కేసీఆర్ కు ఈటల కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కు ఏదో ఆర్డర్ తప్పినట్లు ఉందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు. మాట్లాడితే ఒక అర్థం ఉండాలని, వర్షం కురిపించడంలో విదేశీ కుట్ర ఎలా ఉంటుందని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే.. వర్షాలను కురిపించి అక్కడి ప్రజలను చంపుకోదు కదా అని ఆయన ప్రశ్నించారు. గతంలో కరువు ఏర్పడిన సమయంలో మేఘమథనం చేస్తేనే వర్షాలు పడలేదని, ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం. ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. తెలంగాణ ఏర్పడితే రాజ్యాంగబద్ధంగా వస్తాయనుకున్న రిజర్వేషన్లను కేసీఆర్ ఇవ్వలేదని, గొప్ప దార్శనీకత ప్రదర్శించి మోడీ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకోవాలి. కానీ ఇక్కడి పాలకులు అలా చేయడంలేదన్నారు. రాజ్యాధికారం వస్తే వారి బతుకులు బాగుపడుతాయని మోడీ ఆలోచన చేస్తుంటే.. ఇక్కడ మాత్ర గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములు లాక్కుంటున్నారన్నారు. నిన్నటి టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో తెలంగాణకు కేంద్రం సహాయం చేయాలని కోరతారనుకున్నామని, కానీ గుడ్డి ద్వేషంతో ఆరోపణలు చేశారన్నారు.
Also Read
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ఎఫ్ఆర్ బీఎం చట్టం అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉంటుందని తెలియకపోవడం ఎలా? అని ఆయన అన్నారు. టాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ ను రాష్ట్రాల పరిస్థితులను బట్టి ఫైనాన్స్ కమిషన్ విడుదల చేస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిధులను ఆడిట్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేంద్ర ఖర్చు చేసే నిధుల వల్ల ఏమేరకు ఫలితాలు వచ్చాయో తెలుసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవాలని, ముందు ముందు సోషల్ ఆడిట్ జరుగుతుందన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా మోడీ చేసినవేనని, గవర్నర్ వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్తే అక్కడ మీ ఎస్పీ, కలెక్టర్ లేడు. ఇది గవర్నర్ ను అవమానించడమే అని ఆయన విమర్శించారు. ఆమెను అవమానిస్తే.. యావత్ తెలంగాణను అవమానించినట్లేనని ఆయన ధ్వజమెత్తారు. అ
తాజావార్తలు
-
JEE Advanced Result 2026: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రిలీజ్.. టాపర్ ఎవరంటే?
-
Virat Kohli : ఏకంగా 17 సార్లు…! రెండు సార్లు RCB కప్ కొట్టడానికి కారణం కోహ్లీనే.. ఈ లెక్కలే సాక్ష్యం భయ్యా!
-
Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
-
Vaibhav Sooryavanshi: ఒకే ఒక్కడు.. బోలెడు రికార్డులు.. క్యూ కట్టిన అవార్డ్స్ ఇవే.!
-
Commercial LPG Price Hike: గ్యాస్ ధరల మంటలు .. భారీగా పెరిగిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!