Drunkers Hit SI: మందుబాబుల దూకుడు.. నేరుగా ఎస్సైని ఢీకొట్టి కాలు విరగ్గొట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drunkers Hit SI: ఫుల్ గా మందు కొట్టారు. ఇక ఇంటికి వెళ్లాలంటే బైక్పై ప్రయాణం చేయాలి. తూగుతూనే బైక్ ఎక్కారు. ఇంతలోనే షాక్. వారు మందు తాగారని కనిపెట్టిన నారాయణ గూడ ఎస్సై వారి బైక్ ను ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో మందుబాబులు భయంతో ఇంకా స్పీడ్ పెంచారు. ఎస్సైని ఢీకొట్టి అక్కడనుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరకు కటకటాలపాలయ్యారు. బైక్ ఆపి వున్న ఫైన్ సరిపోయేదేమో కానీ.. ఏకంగా ఎస్సైని ఢీకొట్టడంతో కటకటల వెనుక ఊసలు లెక్కపెట్టారు. ఈఘటన భాగ్యనగరంలోని హిమాయత్ వైజంక్షన్ పరిధిలో చోటుచేసుకుంది.
read also: Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
Also Read
- CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
- Night Bus Services: హైదరాబాద్లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
- TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- Nepal Floods: నేపాల్లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
హిమాయత్ వై జంక్షన్ లో నారాయణ గూడ ఎస్సై శుక్రవారం రాత్రి వాహనాల తనికీ చేపట్టారు. ఓ బైక్ ను ఆపేందుకు ప్రయత్నం చేశారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు ఎస్సై ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఎస్సైకి కుడికాలు విరిగి, మెడ వద్ద ఫ్యాక్చర్ అయ్యింది. లా అండ్ ఆర్డర్ ఎసై నరేష్ ప్రస్తుతం నాంపల్లి కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. తాగి బైక్ నడుపుతూ ఎసై నరేష్ ను ఢీకొట్టిన రాంనాగర్ కు చెందిన చంద్రశేఖర్ , న్యూ నల్లకుంటా కు చెందిన యశ్వంత్ లను అరెస్ట్ చేసిన నారాయణగూడ పోలీసులు రిమాండ్ కు తరలించారు.
Bride commits suicide: నవ వధువు ఆత్మహత్య.. వరుడు పై తండ్రి ఫిర్యాదు
తాజావార్తలు
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
-
CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
-
Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!