Telangana Assembly: శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ.. నేటి నుంచి 3 రోజుల పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly: బడ్జెట్ కేటాయింపులపై నేటి నుంచి శాసనసభలో చర్చ జరగనుంది. మూడు రోజుల పాటు బడ్జెట్ అంశాలపై చర్చ జరగనుంది. తొలిరోజు సంక్షేమం, రోడ్లు-భవనాలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, పౌరసరఫరాలు, పర్యాటకం, క్రీడా శాఖలకు సంబంధించి మొత్తం 12 అంశాలపై చర్చ జరగనుంది. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఎస్ ఆర్ డీపీ, గొర్రెల పెంపకం, మైనార్టీలకు రుణాలు, కల్యాణలక్ష్మి పథకం, ఎకో టూరిజం, సమీకృత జిల్లా కార్యాలయాలు, ప్రపంచ ఆర్థిక వేదికలో రాష్ట్రానికి పెట్టుబడులు, మైనింగ్ రెవెన్యూ, సబర్బన్ బస్సులను ప్రస్తావిస్తారు. మండలిలో బడ్జెట్పై చర్చ కొనసాగనుంది. అప్పుడు మంత్రి హరీశ్ రావు సమాధానం చెబుతారు. దీంతో మండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దయింది. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 12 వరకు జరగనున్నాయి.
Read also: Minister KTR: బైక్ ఎక్కిన మంత్రి కేటీఆర్.. గర్వంగా ఉందంటూ ట్విట్
Also Read
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
నేటి నుంచి 3 రోజుల పాటు పన్నులపై చర్చ జరగనుంది. ఈ మూడు రోజుల పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా జరగనుంది. 12వ తేదీ ఆదివారం నాడు ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెడుతుంది. సభ దానిని ఆమోదిస్తుంది. దీంతో సభ ముగుస్తుంది. ఈఏడాది బడ్జెట్ సమావేశాలు మార్చిలో ఉంటాయని అందరూ భావించినా కేసీఆర్ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో సాధారణంగా ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. అప్పటికి బడ్జెట్ ఆమెదం పొందితే మరుసటి రోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైబడ్జెట్ అమల్లోకి వస్తుంది. ఈనేపథ్యంలో అన్ని రాష్ట్రాలు మార్చిలోనే బడ్జెట్ ఆమెద ప్రక్రియను చేపడతాయి. తెలంగాణలో మొదట్లో అదే ఆనవాయితీ ఉండగా, ఈసారి ఫిబ్రవరిలోనే ఈప్రక్రియ ముగుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ముగిశాక^47 రోజుల పాటు పాత బడ్జెట్ అమల్లోనే ఉంటుంది. కాగా.. ఇంత త్వారగా బడ్జెట్ సమావేశాల ముగింపుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Students Protest: రాజేంద్రనగర్ ఉద్యాన కాలేజ్లో విద్యార్థులు ఆందోళన.. ఉద్రిక్తత
తాజావార్తలు
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
-
Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
-
Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
-
NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!