Telangana Assembly: శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ.. నేటి నుంచి 3 రోజుల పాటు
Telangana Assembly: బడ్జెట్ కేటాయింపులపై నేటి నుంచి శాసనసభలో చర్చ జరగనుంది. మూడు రోజుల పాటు బడ్జెట్ అంశాలపై చర్చ జరగనుంది. తొలిరోజు సంక్షేమం, రోడ్లు-భవనాలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, పౌరసరఫరాలు, పర్యాటకం, క్రీడా శాఖలకు సంబంధించి మొత్తం 12 అంశాలపై చర్చ జరగనుంది. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఎస్ ఆర్ డీపీ, గొర్రెల పెంపకం, మైనార్టీలకు రుణాలు, కల్యాణలక్ష్మి పథకం, ఎకో టూరిజం, సమీకృత జిల్లా కార్యాలయాలు, ప్రపంచ ఆర్థిక వేదికలో రాష్ట్రానికి పెట్టుబడులు, మైనింగ్ రెవెన్యూ, సబర్బన్ బస్సులను ప్రస్తావిస్తారు. మండలిలో బడ్జెట్పై చర్చ కొనసాగనుంది. అప్పుడు మంత్రి హరీశ్ రావు సమాధానం చెబుతారు. దీంతో మండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దయింది. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 12 వరకు జరగనున్నాయి.
Read also: Minister KTR: బైక్ ఎక్కిన మంత్రి కేటీఆర్.. గర్వంగా ఉందంటూ ట్విట్
Also Read
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
నేటి నుంచి 3 రోజుల పాటు పన్నులపై చర్చ జరగనుంది. ఈ మూడు రోజుల పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా జరగనుంది. 12వ తేదీ ఆదివారం నాడు ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెడుతుంది. సభ దానిని ఆమోదిస్తుంది. దీంతో సభ ముగుస్తుంది. ఈఏడాది బడ్జెట్ సమావేశాలు మార్చిలో ఉంటాయని అందరూ భావించినా కేసీఆర్ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో సాధారణంగా ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. అప్పటికి బడ్జెట్ ఆమెదం పొందితే మరుసటి రోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైబడ్జెట్ అమల్లోకి వస్తుంది. ఈనేపథ్యంలో అన్ని రాష్ట్రాలు మార్చిలోనే బడ్జెట్ ఆమెద ప్రక్రియను చేపడతాయి. తెలంగాణలో మొదట్లో అదే ఆనవాయితీ ఉండగా, ఈసారి ఫిబ్రవరిలోనే ఈప్రక్రియ ముగుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ముగిశాక^47 రోజుల పాటు పాత బడ్జెట్ అమల్లోనే ఉంటుంది. కాగా.. ఇంత త్వారగా బడ్జెట్ సమావేశాల ముగింపుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Students Protest: రాజేంద్రనగర్ ఉద్యాన కాలేజ్లో విద్యార్థులు ఆందోళన.. ఉద్రిక్తత
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?