Unethical: తల్లితో సహజీవనం కూతురిపై వ్యామోహం.. పెంపుడు తండ్రిపై కడితో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unethical: లైంగికదాడికి యత్నించిన పెంపుడు తండ్రిపై కూతురు దాడి చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో సంచలనంగా మారింది. కండ్ల కోయలోని మహిళతో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తు ఓ వ్యక్తి వరసకు కూతురైన మైనర్ బాలికపై కన్నువేశాడు. కొన్ని రోజుల క్రితమే ఊరు నుంచి మైనర్ బాలిక తల్లి దగ్గరికి వచ్చింది. సహజీవనం చేస్తున్న మహిళ కూతురుపై ఆ పెంపుడు తండ్రి కన్నుపడింది. మహిళ ఇంట్లో లేని సమయంలో కూతురు పైన అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో తనపై అత్యాచార యత్నానికి పాల్పడుతున్న పెంపుడు తండ్రి పై దాడి పాల్పడింది.
Read also: Manhole: మ్యాన్హోల్లో దిగి శుభ్రం చేసిన సిబ్బంది.. వరంగల్ మేయర్, కమిషనర్ సీరియస్
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో కండ్లకోయలో నివాసముంటున్న ఒరిస్సాకు చెందిన జయశ్రీనాయక్ అనే మహిళ కు పద్మనాభనాయక్ అనే వ్యక్తి తో సహజీవనం చేస్తుంది. గత మూడు నెలల (మొదటి భర్త కూతురు) తల్లి ఉంటున్న ప్రాంతానికి వచ్చింది. ఈ క్రమంలో సవతి తండ్రి ఆ బాలిక పట్లు పిచ్చి చేష్టలు చేసేవాడు. అయితే ఆ బాలికకు నచ్చేవి కాదు. చిరాకు తప్పిస్తుండటంతో పలుమార్లు హెచ్చరించింది. అయినా తీరు మారకపోవడంతో ఈ నెల 8న మధ్యాహ్నం సమయంలో తల్లి డ్యూటీకి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న వరసకు కూతురైన బాలిక వద్దకు పద్మనాభనాయక్ పుల్ గా మద్యం సేవించి వచ్చాడు. ఆ బాలికపై లైంగికదాడికి యత్నించాడు. తను వదిలించుకుని వస్తున్నా బాలికపై దాడిని మాత్రం వదలలేదు. ఈ క్రమంలో తనుకు తాను రక్షించికునేందుకు అక్కడే వున్న కడి (కర్ర)తో తలపై దాడి చేసింది. తీవ్రంగా దాడి చేయడంతో పద్మనాభనాయక్ అక్కడికక్కడే కిందికి పడిపోయాడు. అయితే.. మధ్యాహ్నాం భోజనానికి ఇంటికి వచ్చిన తల్లి ఈఘటన చూసి నిర్ఘాంత పోయింది. కూతురిని ఏం జరిగిందని అడిగితే విషయం చెప్పింది. దీంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ పద్మనాభనాయక్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ దర్యాప్తు చేస్తున్నారు.
Terror suspects: హైదరాబాద్ ఉగ్ర కోణం.. వెలుగులోకి కేరళ స్టోరీని మించిన అంశాలు
తాజావార్తలు
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!