Dasyam Vinay Bhasker: రేవంత్ ‘రచ్చబండ’ వ్యాఖ్యలకు కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కంపేట రచ్చబండలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసం రేవంత్ జోకర్ మాటలు మాట్లాడుతున్నారని, జయశంకర్ సార్ గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ బండికి జయశంకర్, కేసిఆర్లు జొడెడ్లలాగా పనిచేశారన్నారు. ఉద్యమ సమయంలో చంద్రబాబు రాసిన స్క్రిప్ట్లో రేవంత్ ఓ పాత్రదారుడని అన్నారు. తెలంగాణ రైతాంగం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్కు ఏమాత్రం లేదని మండిపడ్డారు.
రైతు ఉద్యమంలో అమరులైన వారిని కాంగ్రెస్, బీజేపీ నిజంగానే ఆదుకొని ఉంటే.. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని వినయ్ భాస్కర్ ప్రశ్నించారు. ముందు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో రైతు డిక్లరేషన్ అమలు చేయమని సూచించారు. కాంగ్రెస్, బీజేపీల ప్రత్యామ్నాయం కోసమే అనేక రాష్ట్రాలు కేసిఆర్ను కోరుకుంటున్నాయని చెప్పారు. హనుమకొండ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ సార్ను స్మరించుకోవడం కోసమే జిల్లాకు ఆయన పేరు పెట్టామన్నారు. ఈయనతో పాల్గొన్న ఈ ప్రెస్మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
Also Read
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్లా ప్రవర్తించాడని, జయశంకర్ సార్ స్వగ్రామానికి వచ్చి లుచ్చా మాటలు మాట్లాడుతున్నారని ధర్మారెడ్డి ఆగ్రహించారు. రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతల మధ్యే పెద్ద రచ్చ జరిగిందన్నారు. ఆరేళ్ళ క్రితమే కేసీఆర్ రైతు డిక్లరేషన్ తీసుకొచ్చారన్న ఆయన.. కాంగ్రెస్ పాలనలో దండగ అన్న వ్యవసాయాన్ని తాము పండగ చేశామన్నారు. 5 లక్షల రైతు భీమా 10 రోజుల్లోనే అందిస్తున్నామన్నారు. అక్కంపేట రచ్చబండలో అసలు రైతులే లేరన్నారు. పరకాలలో ఏ గ్రామానికి వచ్చినా, రేవంత్కు చెప్పు దెబ్బలు తప్పవని ధర్మారెడ్డి హెచ్చరించారు.
తాజావార్తలు
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!