D. Raja: మోడీని నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్ యే..! మోడీ హయాంలో యువతకు భవిత లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ హయంలో యువతకు భవిష్యత్తు లేదని, మోడీని నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్ యే అంటూ Cpi జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా మండిపడ్డారు. ఈ దేశానికి సోషలిజం ఒక్కటే ప్రత్యామ్నాయమన్నారు. కొన్ని ఫార్మా కంపెనీలు కరోనా సమయంలో దేశ ప్రజలను లూటీ చేశాయని తెలిపారు. కమ్యూనిస్టుల ఐక్యం అయితే ప్రజలు అధికారం వైపు తీసుకు వెళ్తారని పేర్కొన్నారు. మోడీ హయంలో యువతకు భవిష్యత్తు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలు పేదలుగానే ఉంటున్నారన్నారు. మోడీని నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్ యే అని నిప్పులు చెరిగారు. ఆర్ఎస్ఎస్ విధానాలే మోడీ అమలు చేస్తున్నారని డి. రాజా తెలిపారు. Rss దేశ ప్రజలను తప్పు దోవ పట్టిస్తుందని పేర్కొన్నారు. దేశంలో అన్ని మతాలు.. అన్ని భాషలూ మాట్లాడే వారు ఉన్నారని స్పష్టం చేశారు. కానీ, ఆర్ఎస్ఎస్ అలా చెప్పడం లేదని మండిపడ్డారు. మోడీ ఆర్ధిక విధానాలు దేశాన్ని సంక్షోభం లోకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ సెక్టార్.. నీ ప్రైవేట్ పరం చేస్తుందని గుర్తు చేశారు. కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం అండగా నిలబడుతుందని అన్నారు. మోడీ విధానాలు వ్యతిరేకించడంతోపాటు ప్రత్యామ్నాయ విధానాలు చూపెడదామని పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాలు కూడా చూపెడుదామని స్పష్టం చేశారు డి.రాజా.
Also Read
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
నిన్న ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో సీపీఐ రాష్ట్ర మూడో మహాసభలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగసభలో డి. రాజా మాట్లాడారు. ఇక మోడీ ప్రభుత్వ పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయని, రూపాయి విలువ పతనమైందని, నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. దీంతో.. వర్గ, కుల రహిత సమాజం ఎర్రజెండాతోనే సాధ్యమని, దేశప్రజల ఆశ, భవిష్యత్తు ఎర్రజెండానే అని అన్నారు. ఇక తెలంగాణ నేల విప్లవాల గడ్డ అని, నిజాం రాచరికం నుంచి విముక్తికి కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో అద్భుతమైన పోరాటం జరిగిందని తెలిపిన విషయం తెలిసిందే.
Allari Naresh : ‘ఉగ్రం’ మొదలైంది!
తాజావార్తలు
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
-
India vs Zimbabwe: ఇంగ్లండ్లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!