CM Revanth Reddy: కామన్ డైట్ ప్లాన్.. చిలుకూరులో ప్రారంభించిన సీఎం రేవంత్
- గురుకులాల్లో మార్పులు తీసుకొస్తున్నాం..
- రెసిడెన్షియల్ స్కూళ్లల్లో విద్యా ప్రమాణాలను పెంచుతాం..
- చిలుకూరులో కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించిన సీఎం రేవంత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ ను చిలుకూరులో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరుకు చేరుకున్నారు. టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కామన్ డైట్ ప్లాన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. వారం రోజుల్లో 5 రోజులు కోడిగుడ్డు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు అంటే మల్టీ టాలెంటెడ్ అని సీఎం అన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు సరికొత్త డైట్ ప్లాన్ అని తెలిపారు.
Read also: Ponnam Prabhakar: గ్రీన్ ఛానెల్ ద్వారా మెస్ ఛార్జీలు చెల్లిస్తాం.. డైట్ మెనూను ప్రారంభించిన మంత్రి
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
గురుకులాల్లో మార్పులు తీసుకొస్తున్నామని అన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లల్లో విద్యా ప్రమాణాలను పెంచుతామన్నారు. 26వేల ప్రభుత్వ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని సీఎం తెలిపారు. 26వేల ప్రభుత్వ స్కూళ్లల్లో 11లక్షల మంది చదువుతుంటే.. తక్కువున్న ప్రైవేట్ స్కూళ్లల్లో 33 లక్షల మంది చదువుతున్నారని సీఎం అన్నారు. తక్కువగా ఉన్న ప్రైవేట్ స్కూళ్లల్లో ఎక్కువమంది చదువుతున్నారని అన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో టీచర్లు ఆలోచించాలని సీఎం రేవంత్ తెలిపారు. చదువుపై పెట్టే పెట్టుబడి.. భవిష్యత్ పై పెట్టేదే అని రేవంత్ అన్నారు. గురుకులాలు, హాస్టల్స్ లో విద్యార్థులు చనిపోతే బాధ్యత ఎవరిది? అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సీఎం తెలిపారు.
Danam Nagender: అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోనే కాదు పాన్ వరల్డ్ హీరో
తాజావార్తలు
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!