CM Revanth Reddy: కామన్ డైట్ ప్లాన్.. చిలుకూరులో ప్రారంభించిన సీఎం రేవంత్
- గురుకులాల్లో మార్పులు తీసుకొస్తున్నాం..
- రెసిడెన్షియల్ స్కూళ్లల్లో విద్యా ప్రమాణాలను పెంచుతాం..
- చిలుకూరులో కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించిన సీఎం రేవంత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ ను చిలుకూరులో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరుకు చేరుకున్నారు. టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కామన్ డైట్ ప్లాన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. వారం రోజుల్లో 5 రోజులు కోడిగుడ్డు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు అంటే మల్టీ టాలెంటెడ్ అని సీఎం అన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు సరికొత్త డైట్ ప్లాన్ అని తెలిపారు.
Read also: Ponnam Prabhakar: గ్రీన్ ఛానెల్ ద్వారా మెస్ ఛార్జీలు చెల్లిస్తాం.. డైట్ మెనూను ప్రారంభించిన మంత్రి
Also Read
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
గురుకులాల్లో మార్పులు తీసుకొస్తున్నామని అన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లల్లో విద్యా ప్రమాణాలను పెంచుతామన్నారు. 26వేల ప్రభుత్వ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని సీఎం తెలిపారు. 26వేల ప్రభుత్వ స్కూళ్లల్లో 11లక్షల మంది చదువుతుంటే.. తక్కువున్న ప్రైవేట్ స్కూళ్లల్లో 33 లక్షల మంది చదువుతున్నారని సీఎం అన్నారు. తక్కువగా ఉన్న ప్రైవేట్ స్కూళ్లల్లో ఎక్కువమంది చదువుతున్నారని అన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో టీచర్లు ఆలోచించాలని సీఎం రేవంత్ తెలిపారు. చదువుపై పెట్టే పెట్టుబడి.. భవిష్యత్ పై పెట్టేదే అని రేవంత్ అన్నారు. గురుకులాలు, హాస్టల్స్ లో విద్యార్థులు చనిపోతే బాధ్యత ఎవరిది? అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సీఎం తెలిపారు.
Danam Nagender: అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోనే కాదు పాన్ వరల్డ్ హీరో
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
-
PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
-
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!